Monthly Archives: October 2021
టీ20 ప్రపంచ కప్-2021 : మరికొద్దిసేపట్లో భారత్ Vs న్యూజిలాండ్ మ్యాచ్
టీ20 ప్రపంచ కప్-2021లో భాగంగా నేడు భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటల నుంచి దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ...
దేశంలో కరోనా : కొత్తగా 12830 పాజిటివ్ కేసులు, 446 మరణాలు నమోదు
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. 247 రోజుల తర్వాత యాక్టీవ్ కరోనా కేసులు(1,59,272) కనిష్ఠానికి చేరుకున్నాయి. ఇక రోజువారీ పాజీటివిటీ రేటు 1.13 శాతంగా నమోదవగా, వరుసగా గత...
కేరళలో ఒకేరోజులో 7427 కరోనా పాజిటివ్ కేసులు, 62 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 7,427 కరోనా కేసులు, 62 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 49,61,490కు...
తెలంగాణలో కొత్తగా 168 కరోనా కేసులు, రికవరీ రేటు 98.80 శాతం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 168 పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 30, శనివారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,71,342...
నగరంలో 150 మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాల ద్వారా రెండో డోస్ వ్యాక్సినేషన్
గ్రేటర్ హైదరాబాద్ లో నేటి నుండి ప్రారంభించిన రెండవ డోస్ కోవిడ్-19 వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. నేడు నగరంలోని రాజేంద్రనగర్...
హుజూరాబాద్, బద్వేలులో ఉపఎన్నికలకు ముగిసిన పోలింగ్, నవంబర్ 2న ఫలితాలు
తెలంగాణలోని హుజూరాబాద్, ఏపీలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. అక్కడక్కడా స్వల్ప ఘటనలు మినహా రెండు చోట్ల కూడా పోలింగ్ పక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన...
వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్ ను కలిసిన ప్రధాని మోదీ, భారత్ కు రావాలని ఆహ్వానం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం ఇటలీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం నాడు ప్రధాని మోదీ వాటికన్ సిటీలో క్రైస్తవ మతగురువు పోప్ ఫ్రాన్సిస్ ను కలిశారు....
ఏపీలో కరోనా: కొత్తగా 349 పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 35,054 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 349...
జైలు నుంచి విడుదలైన షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్
ముంబయి క్రూయిజ్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు అక్టోబర్ 28న బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో...
ప్యారిస్లోని ఫ్రెంచ్ సెనేట్ వేదికగా తెలంగాణ ప్రగతిశీల విధానాలను వివరించిన మంత్రి కేటీఆర్
ప్రపంచ యవనికపై తెలంగాణ కీర్తి పతాకం సగర్వంగా ఎగిరింది. ఫ్రెంచ్ సెనేట్ లో తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కీలకోపన్యాసానికి స్థానిక వాణిజ్య, రాజకీయ ప్రముఖుల నుండి...













































