కేరళలో కరోనాతో ఒకేరోజు 151 మంది మృతి, కొత్తగా 9735 పాజిటివ్ కేసులు

Corona Positive Cases in Kerala , Corona Positive Cases In Kerala , Kerala , Kerala , Kerala Corona, Kerala Corona Cases, Kerala Corona Deaths, Kerala Corona Positive Cases, Kerala Coronavirus, Kerala Coronavirus Positive Cases, Kerala Coronavirus Updates, Kerala COVID 19,mango news

కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 93,202 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 9,735 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు. రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 10.44 శాతంగా నమోదైంది. దీంతో అక్టోబర్ 5, మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నాటికి మొత్తం కేసుల సంఖ్య 47,38,791 కి చేరింది.

అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 151 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 25,677 కు పెరిగింది. ఇక కొత్తగా 13,878 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 45,88,084 కు చేరింది. దేశంలో ప్రస్తుతం కేరళలోనే అత్యధికంగా 1,24,441 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. మరోవైపు కేరళలో ఇప్పటివరకు 3,57,74,868 కరోనా పరీక్షలు నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 10 =