Monthly Archives: October 2021
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలిసిన టీడీపీ అధినేత చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం నాడు ఢిల్లీలో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలుసుకున్నారు. ముందుగా రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై రాష్ట్రపతికి నివేదిక అందించేందుకు...
హుజూరాబాద్ ఉపఎన్నిక పోరు: టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ముమ్మర ప్రచారం
కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక అక్టోబర్ 30న జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు తమ అభ్యర్థుల గెలుపుకై ప్రచారాన్ని...
నేడే టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ, ఘనంగా ఏర్పాట్లు
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ ప్లీనరికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. టీఆర్ఎస్ పార్టీ స్థాపించి రెండు దశాబ్దాలు పూర్తయిన నేపథ్యంలో జరుగుతున్న ఈ ప్లీనరీని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. సోమవారం నాడు...
తెలంగాణలో కొత్తగా 135 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 135 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో అక్టోబర్ 24, ఆదివారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,70,274 కి చేరింది. కొత్తగా...
జమ్మి మొక్కను నాటిన ముఖ్యమంత్రి కేసిఆర్, చిన్నజీయర్ స్వామీజీ
భక్తి అంటే భగవంతున్ని ప్రార్ధించడం మాత్రమే కాదు.. ఆ భగవంతుడు సృష్టించిన ఈ భూమిని కాపాడుకోవడం కూడా. అందుకే సకల చరాచర జీవరాశులకు వేదికైన ఈ నేలను, ప్రకృతిని కాపాడుకునే మహత్తర సంకల్పానికి...
దసరా పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ 4వేల ప్రత్యేక బస్సులు
దసరా పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ 4వేల ప్రత్యేక బస్సులు నడుపుతోందని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. గన్నవరంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ఆర్టీసీ సర్వీసులు...
రాష్ట్రంలో త్వరలోనే పల్లె దవాఖానాలు ప్రారంభం : సీఎం కేసీఆర్
తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా గురువారం సభలో జరిగిన పల్లె ప్రగతిపై స్వల్పకాలిక చర్చలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో త్వరలోనే పల్లె దవాఖానలు ప్రారంభిస్తామని ప్రకటన చేశారు....
వైఎస్ఆర్ ఆసరా రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “వైఎస్ఆర్ ఆసరా” పథకం రెండో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు. రెండో విడత...
తెలంగాణలో కొత్తగా 176 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 176 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 7, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,67,334 కి పెరిగింది. అలాగే...
వక్ఫ్ బోర్డు ఆస్తులపై సీబీసీఐడీ విచారణ చేపట్టాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల హోం శాఖ మంత్రి హర్షం
వక్ఫ్ బోర్డు ఆస్తులపై సీబీసీఐడీ విచారణ చేపట్టాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం పట్ల రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ హర్షం వ్యక్తం చేశారు. వక్ఫ్ మరియు దేవాదాయ ఆస్తులను...











































