Home 2021
Yearly Archives: 2021
గుర్తుండేలా పుస్తకాన్ని చదవడం ఎలా?
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
గణేష్ ఉత్సవాలు, నిమజ్జనం కార్యక్రమంపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు
వినాయకచవితి పండుగ ఉత్సవాలు, నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు విధించింది. ముందుగా హుస్సేన్ సాగర్ లో విగ్రహాల నిమజ్జనంపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా...
రాష్ట్రంలో సంవత్సరం పొడవునా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు : సీఎస్ సోమేశ్ కుమార్
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను పురస్కరించుకొని ఈ నెల నుండి సంవత్సరం పాటు రాష్ట్రంలో పలు సాంస్కృతిక, చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు....
తెలంగాణలో కొత్తగా 315 కరోనా కేసులు, 340 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 315 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో సెప్టెంబర్ 9, గురువారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,60,786 కి చేరింది. అలాగే...
సీబీఐ డైరెక్టర్ ను కలిసిన రేవంత్ రెడ్డి, కోకాపేట్ భూముల అమ్మకాలపై ఫిర్యాదు
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి గురువారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్ ను కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో కోకాపేట భూముల అమ్మకాలపై విచారణ జరిపించాలని...
ఏపీలో గత 24 గంటల్లో 62856 కరోనా పరీక్షలు, 1439 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 9, గురువారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 20,26,042 కు...
సౌరవ్ గంగూలీ అభిమానులకు గుడ్ న్యూస్, త్వరలో బయోపిక్
దేశంలో ఇప్పటికే పలువురు క్రీడాకారుల జీవిత చరిత్రలు సినిమాలుగా (బయోపిక్) వచ్చిన సంగతి తెలిసిందే. త్వరలో బీసీసీఐ ప్రెసిడెంట్, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది....
దేశంలో కొత్తగా 43263 కరోనా కేసులు, 40567 రికవరీలు నమోదు
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. యాక్టీవ్ కేసులు సంఖ్య మళ్ళీ దాదాపు 4 లక్షలకు (3,93,614) చేరుకున్నాయి. అయితే రోజువారీ పాజీటివిటీ రేటు (2.38%) గా నమోదవగా, వరుసగా 94...
కాళోజీ మాతృభాష స్ఫూర్తి తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి దిక్సూచిగా నిలిచింది : సీఎం కేసీఆర్
ప్రజా కవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎవని భాషను వాడు రాయాలె, మాట్లాడాలె’...
ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్న సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పర్యటన ముగించుకుని సెప్టెంబర్ 9, గురువారం సీఎం కేసీఆర్ హైదరాబాద్ కు చేరుకున్నారు. సెప్టెంబర్ 1వ తేదీన...












































