Home 2021
Yearly Archives: 2021
భారత పారా అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ అతిథ్య సమావేశం
ప్రధాని నరేంద్ర మోదీ టోక్యో-2020 పారాలింపిక్ క్రీడల్లో పాల్గొన్న భారత అథ్లెట్లతో గురువారం ఉదయం అతిథ్య సమావేశం నిర్వహించారు. పారా అథ్లెట్ లతో పాటు కోచ్లు కూడా ప్రధాని మోదీతో జరిగిన సమావేశంలో...
టీ20 ప్రపంచ కప్-2021: 15 మందితో కూడిన భారత్ జట్టు ఇదే…
టీ20 ప్రపంచ కప్-2021 అక్టోబర్ 17 నుండి నవంబర్ 14 వరకు యూఏఈ మరియు ఒమన్లలో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం నాడు టీ20 ప్రపంచకప్ లో పాల్గొనే టీమిండియా...
గన్నవరం విమానాశ్రయం వద్ద నారా లోకేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం నాడు గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఓ ఉన్మాది చేతిలో బలైన అనూష కుటుంబాన్ని పరామర్శించనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుత కోవిడ్...
నారా లోకేష్ నరసరావుపేట పర్యటన నేపథ్యంలో ఉత్కంఠ, అనుమతి లేదన్న పోలీసులు
గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఓ ఉన్మాది చేతిలో బలైన అనూష కుటుంబాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం పరామర్శించనున్నారు. ఉదయం 9 గంటలకు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుని,...
సిరిసిల్లలో వర్షాలు, పలు కాలనీల్లో పర్యటించిన మంత్రి కేటీఆర్
సిరిసిల్ల పట్టణంలో గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో వరద నీరు వచ్చి కాలనీల్లో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిరిసిల్లలో జలమయమైన పలు కాలనీలలో తెలంగాణ రాష్ట్ర ఐటీ,...
ప్రతిరోజూ పండగే సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ లెవెన్త్ అవర్ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. ముఖ్యంగా సినిమాకి సంబంధించి లెవెన్త్ అవర్ లో చోటు చేసుకునే మార్పులు,...
తెలంగాణలో రాష్ట్రంలో కరోనా: కొత్తగా 329 పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 329 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో సెప్టెంబర్ 8, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా...
కేరళలో కరోనా విజృంభణ: కొత్తగా 30196 పాజిటివ్ కేసులు, 181 మరణాలు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 1,71,295 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 30,196 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు....
ఏపీలో సినిమా టికెట్ల బుకింగ్ కోసం ప్రభుత్వ పోర్టల్ ఏర్పాటుపై ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ల బుకింగ్ విషయంలో ప్రత్యేకంగా ఆన్లైన్ పోర్టల్/ వెబ్సెట్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించింది. రైల్వే ఆన్లైన్ టికెటింగ్ సిస్టం తరహాలో...
వచ్చే ఏడాది 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, ఇన్చార్జిలు, కో-ఇన్చార్జిలను నియమించిన బీజేపీ
వచ్చే ఏడాదిలో ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రాలకు ఎన్నికల ఇన్చార్జిలను, కో-ఇన్చార్జిలను బీజేపీ బుధవారం...













































