Home 2021
Yearly Archives: 2021
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సమీర్ శర్మ, అక్టోబర్ 1న బాధ్యతలు స్వీకరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) సమీర్ శర్మ నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు...
ఏపీలో కొత్తగా 1608 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 1608 కరోనా పాజిటివ్ కేసులు, 6 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో సెప్టెంబర్ 10, శుక్రవారం ఉదయం 10 గంటల...
దేశంలో గత 24 గంటల్లో కరోనా కేసులు ఎక్కువుగా నమోదైన 10 రాష్ట్రాలివే…
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో 34,973 కేసులు, 260 మరణాలు నమోదవడంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,31,74,954 కు చేరుకోగా, మరణాల సంఖ్య 4,42,009 కి...
వినాయక చవితి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్ జగన్
వినాయక చవితి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు. "రాష్ట్ర ప్రజలందరిపై గణనాథుడి ఆశీస్సులు ఉండాలని,...
రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. తలపెట్టిన కార్యాలు ఆటంకాలు లేకుండా విజయవంతమవ్వాలని గణనాథున్ని పూజిస్తారని, విఘ్నాలు తొలగించే దైవం గా హిందూ సాంప్రదాయంలో వినాయకునికి...
“బియ్యంనూక ఉండ్రాళ్ళు” చేసుకోవడం ఎలా?
రెసిపీ యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యేకమైన వంట వీడియోలను అందిస్తున్నారు. భోజనప్రియులు ఎంతో ఇష్టపడే స్నాక్స్, టిఫిన్స్, భారతీయ, చైనీస్, జపనీస్ మరియు ఇటాలియన్ వంటకాలను ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తున్నారు. ఈ...
వినాయకచవితి భక్తి పాటలు
తెలుగు రాష్ట్రాల్లో వినాయకచవితి పండుగను, ఉత్సవాలను భక్తులు అత్యంత ఇష్టంగా జరుపుకుంటారు. ఏ పనులు ప్రారంభించిన విజయం కలగాలని ముందుగా విఘ్నేశ్వరుడికి తొలి పూజ చేసి ప్రజలు పనులు మొదలుపెడతారు. వినాయకచవితి పండుగ...
ఇంట్లో వినాయక చవితి పూజ చేసుకునే విధానం!
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
కేరళలో 24 గంటల్లో 26200 కరోనా పాజిటివ్ కేసులు, 125 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. దేశంలోనే అత్యధిక యాక్టీవ్ కేసులు ఉండడంతో పాటుగా దేశవ్యాప్తంగా నమోదయ్యే రోజువారీ మొత్తం కరోనా కేసుల్లో సగానికిపైగా కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో...
హుస్సేన్ సాగర్ తీరాన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, రూ.100 కోట్లతో టెండర్లు
హైదరాబాద్ నగరంలో హూస్సేన్ సాగర్ తీరాన భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పనులను రాష్ట్ర...











































