Home 2021
Yearly Archives: 2021
తెలంగాణలో పాఠశాలలు ప్రారంభం, కరోనా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు
తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుంచి (ఫిబ్రవరి 1, సోమవారం) 9, 10 వ తరగతుల విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభమయ్యాయి. కరోనాతో ఏర్పడ్డ పరిస్థితుల అనంతరం పది నెలల తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు...
దేశంలో సోమవారం ఉదయానికి 37,58,843 లబ్ధిదారులకు కరోనా వ్యాక్సిన్
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో 253 సెషన్స్ నిర్వహించగా 14,509 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది....
గుర్తుతెలియని వృద్ధుడు మృతదేహాన్ని మోసి మానవత్వం చాటుకున్న ఎస్ఐ శిరీష
గుర్తుతెలియని ఓ వృద్ధుడు మృతదేహాన్ని స్వయంగా మోసి కాశీబుగ్గ మహిళా ఎస్ఐ శిరీష మానవత్వాన్ని చాటారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజక వర్గ కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని అడవికొత్తూరు గ్రామ పొలాల్లో గుర్తు...
ఈ 8 యోగాసనాలతో నిత్యయవ్వనంగా కనిపించండి : డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో “యోగా” గురించి వివరించారు. ప్రస్తుతం యోగా అందరికి అవసరం అని, యోగా అంటే రిటైర్మెంట్ తర్వాత చేసే పనిగా భావించొద్దని...
కేంద్ర బడ్జెట్ 2021-22 ముఖ్యాంశాలు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 29న ప్రారంభమయిన సంగతి తెలిసిందే. కరోనాతో ఏర్పడిన పరిస్థితులు దృష్ట్యా దేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నా కేంద్ర బడ్జెట్ 2021-22 ను కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి...
సిరిసిల్లలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతా నగర్ లో సకల వసతులతో పునరుద్ధరించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ సోమవారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ...
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 11427 కరోనా కేసులు, 118 మరణాలు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 11,427 కరోనా కేసులు, 118 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,07,57,610 కు, మరణాల సంఖ్య 1,54,392 కు చేరుకుంది. దేశంలో...
తెలంగాణలో కొత్తగా 118 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 118 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 31, ఆదివారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,94,587 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
ఫిబ్రవరి 1 నుంచి 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడిపేందుకు అనుమతి
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని సినిమా థియేటర్స్, మల్టీఫ్లెక్స్ లు ప్రస్తుతం 50 శాతం సీటింగ్ సామర్ధ్యంతో నడుస్తున్న సంగతి తెలిసిందే. కాగా కరోనాపై ఇటీవల కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల్లో థియేటర్లలో సీటింగ్...
అన్నాడీఎంకేతో కలిసే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ – జేపీ నడ్డా
తమిళనాడు రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ, అన్నాడీఎంకే పొత్తుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక ప్రకటన చేశారు....














































