Home 2021
Yearly Archives: 2021
దేశంలో కరోనా రికవరీ రేటు 96.99 శాతం, మరణాల రేటు 1.44 శాతం
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 13,052 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,07,46,183 కు చేరుకుంది. కరోనాతో మరో 127...
నాటుకోడిగుడ్ల ఆవకాయ తయారు చేసుకోవడం ఎలా?
రెసిపీ యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యేకమైన వంట వీడియోలను అందిస్తున్నారు. భోజనప్రియులు ఎంతో ఇష్టపడే స్నాక్స్, టిఫిన్స్, భారతీయ, చైనీస్, జపనీస్ మరియు ఇటాలియన్ వంటకాలను ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తున్నారు. ఈ...
దేశంలో ఆదివారం ఉదయానికి 37 లక్షల మందికి పైగా కరోనా వ్యాక్సిన్
దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో మొత్తం 5,275 సెషన్స్ లో 2,44,307 మంది హెల్త్ కేర్ వర్కర్స్ కు కరోనా వ్యాక్సిన్ వేసినట్టు కేంద్ర ఆరోగ్య,...
ఏపీలో తోలి దశ పంచాయతీ ఎన్నికలు: నేటితో ముగియనున్న నామినేషన్ల గడువు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదటి దశలో విజయనగరం జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా 3251 పంచాయతీలు, 32,522 వార్డులకు ఫిబ్రవరి 9 న ఎన్నికలు జరగనున్న సంగతి...
ఇకపై ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహణ : సీఎస్
సచివాలయంలో వివిధశాఖలలో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన ఏడుగురు ఉద్యోగులకు బిఆర్కెఆర్ భవన్ లో సన్మాన సభ నిర్వహించారు. ఈ సన్మాన సభకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్...
తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫీజు చెల్లింపుల షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ఇటీవల విడుదల సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం మొదటి సంవత్సరం పరీక్షలు మే 1వ తేదీ నుంచి 19వ తేదీ వరకు, ద్వితీయ...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 163 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 163 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో శనివారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 2,94,469 కి చేరింది. అలాగే...
దేశవ్యాప్తంగా ప్రారంభమైన పల్స్ పోలియో కార్యక్రమం
జనవరి 31, ఆదివారం నాడు దేశవ్యాప్తంగా పల్స్పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. చిన్నారుల ఆరోగ్యకరమైన భవిష్యత్ కు దోహదం చేసేలా 0-5 సంవత్సరాల లోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని...
ఏపీలో కరోనా: కొత్తగా 129 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 129 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో జనవరి 30, శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,87,720 కు చేరగా,...
ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో 2 రోజులు ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఉద్యమం రోజురోజుకి ఉధృతంగా మారుతుంది. గత రెండు నెలలుగా రైతుల ఉద్యమం ప్రశాంత వాతావరణంలోనే కొనసాగింది. అయితే జనవరి 26...













































