Home 2021
Yearly Archives: 2021
తెలంగాణలో ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ లపై హైకోర్టు కీలక ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ స్కీంలకు సంబంధించి దాఖలయిన పిటీషన్లపై హైకోర్టులో బుధవారం నాడు విచారణ జరిగింది. విచారణ అనంతరం హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టులో ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ స్కీములపై విచారణ...
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 13823 కరోనా కేసులు, 162 మరణాలు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 13,823 కరోనా కేసులు, 162 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,05,95,660 కు, మరణాల సంఖ్య 1,52,718 కు చేరుకుంది. దేశంలో...
రైతుల ఆందోళన: కేంద్రంతో జరుగుతున్న పదో రౌండ్ చర్చలు
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళన కొనసాగుతుంది. చట్టాలకు సంబంధించి కేంద్రప్రభుత్వం, రైతు సంఘాల మధ్య ఇప్పటివరకు 9 రౌండ్లలో జరిగిన చర్చలు పూర్తిస్థాయిలో...
కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు రీ-నోటిఫికేషన్ జారీ చేయండి, అమిత్ షాను కోరిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షాతో సీఎం వైఎస్ జగన్ సుమారు...
తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరోజే 51997 మందికి కరోనా వ్యాక్సిన్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికి 69625 మందికి కరోనా వ్యాక్సిన్ వేశారు. జనవరి 19, మంగళవారం నాడు ఒక్కరోజే మొత్తం 33 జిల్లాల్లో 894 కేంద్రాల్లో 51997 మందికి...
తెలంగాణలో మరో 267 కరోనా కేసులు, 2 మరణాలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 267 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 19, మంగళవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,92,395 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సాగునీటి ముఖచిత్రాన్ని మార్చి వేసింది: సీఎం కేసీఆర్
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనుకున్న సమయంలో అనుకున్న విధంగా పూర్తయి నీటి పంపింగ్ కూడా నిరాటంకంగా జరుగుతుండడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన...
ఏపీలో కొత్తగా 179 కరోనా పాజిటివ్ కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 179 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో జనవరి 19, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,86,245 కు చేరగా,...
చారిత్రక విజయంతో టీమిండియాకు రూ.5 కోట్ల నజరానా ప్రకటించిన బీసీసీఐ
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ ను 2-1 తో గెలుచుకున్న టీమిండియాకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చారిత్రక విజయం నేపథ్యంలో జట్టుకు బీసీసీఐ రూ.5 కోట్ల నజరానాను ప్రకటించింది....
భారత్ జట్టుకు అభినందనలు తెలిపిన పీఎం మోదీ, సీఎం కేసీఆర్, పలువురు క్రికెటర్లు
ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో చిరస్మరణీయమైన విజయాన్ని నమోదు చేసి నాలుగు టెస్టుల సిరీస్ ను 2-1తో కైవసం చేసుకున్న భారత్ జట్టుకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. విజయం సాధించిన భారత్ జట్టుకు ప్రధానమంత్రి...








































