Home 2021
Yearly Archives: 2021
పీఎం కేర్స్ కింద తెలంగాణ, ఏపీకి ఐదు చొప్పున ఆక్సిజన్ ప్లాంట్లు మంజూరు
ప్రధానమంత్రి సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్ (పీఎం కేర్స్) ఫండ్స్ ట్రస్ట్ నుంచి దేశవ్యాప్తంగా 32 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 162 ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్స్ను ఏర్పాటు చేసేందుకు రూ.201.58...
చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు కర్నూలు జిల్లా అవుకు చేరుకొని దివంగత ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కరోనాకు చికిత్స పొందుతూ ఇటీవలే చల్లా...
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్ అయ్యారు. నగరంలోని బోయినపల్లిలో మంగళవారం నాడు చోటుచేసుకున్న ఓ కిడ్నాప్ ఘటనకు సంబంధించి అఖిలప్రియను బోయినపల్లి పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. కాగా అఖిలప్రియ...
టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, పలుపార్టీల నాయకులు కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలో తాజాగా మరో నాయకుడికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది. టీడీపీ...
విశాఖలో హబ్ ఏర్పాటుకు ముందుకొచ్చిన అమెరికా
అమెరికా కాన్సుల్ జనరల్ (హైదరాబాద్) జోయల్ రీఫ్మెన్తో పాటు, కాన్సులేట్ అధికారులు డేవిడ్ మోయర్, సీన్ రూథ్ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నాడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని...
దేశంలో కూలీలకు 14 కోట్ల పనిదినాలు కల్పించిన ఘనత తెలంగాణ రాష్ట్రానిదే…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు చొరవ, తెగువ, ప్రణాళికా బద్ధమైన ఆలోచనలతో రాష్ట్రంలోని పల్లెలు పచ్చగా, ఆహ్లాదంగా, అభివృద్ధి పథంలో ఉన్నాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి...
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా...
తెలంగాణలో కొత్తగా 417 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 417 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో జనవరి 5, మంగళవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,88,410 కి చేరినట్టు రాష్ట్ర...
దివిస్ ప్రభావిత ప్రాంతాల్లో జనవరి 9 న పవన్ కళ్యాణ్ పర్యటన
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జనవరి 9 శనివారం నాడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. దివిస్ ఫార్మా కంపెనీ ప్రభావిత ప్రాంతాల్లో నిర్వహించే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. ఈ...
ఏపీలో కరోనా: 377 పాజిటివ్ కేసులు, 4 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. జనవరి 5, మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,83,587 కు చేరుకుంది. సోమవారం 9AM...












































