Home 2021
Yearly Archives: 2021
ప్రముఖ సినీగేయ రచయిత వెన్నెలకంటి కన్నుమూత
ప్రముఖ సినీ గేయ, సంభాషణ రచయిత వెన్నెలకంటి (63) కన్నుమూశారు. మంగళవారం సాయంత్రం చెన్నైలోని నివాసంలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సినీ గేయరచయితగా వెన్నెలకంటి ఎంతో పేరు...
దేశంలో కరోనా రికవరీ రేటు 96.32 శాతం, మరణాల రేటు 1.45 శాతం
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 16,375 కరోనా కేసులు, 201 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,03,56,844 కు, మరణాల సంఖ్య 1,49,850 కు చేరుకుంది. దేశంలో...
జనవరి 29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, ఫిబ్రవరి 1 న కేంద్ర బడ్జెట్?
కరోనా మహమ్మారి కారణంగా ఇటీవల జరగాల్సిన పార్లమెంటు శీతాకాల సమావేశాలను కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాగా జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే...
రాష్ట్రంలో తొలిసారిగా పైలట్ ప్రాజెక్టుగా షీక్యాబ్స్ పథకం,18 మంది మహిళలకు షీక్యాబ్స్ పంపిణీ
అతివలు అన్ని రంగాల్లో రాణిస్తూ పురుషులకు సమానంగా తామేమీ తీసిపోమని నిరూపిస్తున్నారు. ఇప్పటికే పలు రంగాల్లో తమ ప్రతిభ కనబర్చుతున్న మహిళామణులు డ్రైవింగ్లోనూ రాణిస్తున్నారు. ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్న తెలంగాణ ప్రభుత్వ సహకారంతో...
ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా పనిచేయడం చాలా సంతోషానిచ్చింది: జస్టిస్ జెకె మహేశ్వరి
ప్రఖ్యాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసే అవకాశం కలగడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జెకె మహేశ్వరి పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఏపీ హైకోర్టు చీఫ్...
రామతీర్థ ధర్మయాత్ర: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అరెస్ట్
విజయనగరం జిల్లా రామతీర్థం బోడికొండపై ఉన్న కోదండ రామాలయంలో విగ్రహ ధ్వంసం ఘటనకు నిరసనగా జనసేన-బీజేపీ పార్టీలు సంయుక్తంగా మంగళవారం నాడు ‘రామతీర్థ ధర్మయాత్ర’ చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 253 మందికి కరోనా పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 253 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో జనవరి 4, సోమవారం రాత్రి 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,87,993 కి చేరినట్టు రాష్ట్ర వైద్య...
ఏపీలో రేషన్ డోర్ డెలివరీ ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం: సీఎం జగన్
రాష్ట్రంలో రేషన్ డోర్ డెలివరీ చేయాలని ఆంధప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేషన్ డోర్ డెలివరీ, ధాన్యం సేకరణపై సోమవారం నాడు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్...
ఏపీలో కరోనా తగ్గుముఖం, కొత్తగా 128 పాజిటివ్ కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. సోమవారం ఉదయం 10 గంటల వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,83,210 కు చేరుకుంది. గత 24 గంటల్లో 29714...
55.48 లక్షల రైతుల ఖాతాల్లో 5660.87 కోట్ల రైతుబంధు నగదు జమ
తెలంగాణ రాష్ట్రంలో యాసంగి సీజన్ రైతుబంధు పంపిణీ డిసెంబర్ 28, 2020 నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం వరకు జరిగిన రైతుబంధు పంపిణీ వివరాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ...












































