Home 2022
Yearly Archives: 2022
ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత కందికొండ కన్నుమూత
ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత కందికొండ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కందికొండ ఈరోజు హైదరాబాద్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం...
అసెంబ్లీ నియోజకవర్గానికోక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయండి, సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ బహిరంగ లేఖ
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ యువతీ యువకులకు అసెంబ్లీ నియోజకవర్గానికోక స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు తెలంగాణ బీజేపీ...
మూలాధార చక్రంలో ధ్యానం చేయవలసిన శివశక్తులు!
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
ప్రముఖ కవి, గేయ రచయిత కందికొండ మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
ప్రముఖ కవి, గేయ రచయిత కందికొండ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. గత కొద్దికాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కందికొండ (యాదగిరి) మృతికి సీఎం...
దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ : రాష్ట్రాలకు 182.4 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందజేత
దేశంలో కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా ప్రస్తుతం 15 ఏళ్లు పైబడివారందరికీ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భాగంగా అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు...
దేశంలో కరోనా రికవరీ రేటు 98.71 శాతం, మరణాల రేటు 1.20 శాతం
దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 40,559 (0.09%) మంది హోమ్ ఐసొలేషన్స్ లేదా ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో కొత్తగా 3,614 కరోనా పాజిటివ్...
ఆస్తులు కాదు ముందు ఐశ్వర్యం సంపాదించాలి : యండమూరి వీరేంద్రనాథ్
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “డబ్బు సంపాదన ఒక కళ ” అనే అంశంపై మాట్లాడారు. డబ్బు మరియు దాని ప్రాముఖ్యత గురించి వివరించారు. అలాగే ఆస్తులు కాదు...
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కేటీఆర్
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అధికారులపై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా కార్వాన్ నియోజకవర్గంలో నెలకొన్న నాలాల సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే అడిగిన...
మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ: పోస్టర్, స్పెషల్ సాంగ్ విడుదల చేసిన నాదెండ్ల మనోహర్
మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను ఘనంగా నిర్వహించాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ ఆవిర్భావ...
హైదరాబాద్ గచ్చిబౌలిలో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్కు భూమిపూజ.. పాల్గొన్న సీజేఐ ఎన్వీ రమణ
హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్కు ఈరోజు (శనివారం) భూమిపూజ జరిగింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ భూమి పూజ చేశారు. హైటెక్స్లోని ఐకియా వెనుక...











































