Home 2022
Yearly Archives: 2022
నేడు వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం.. రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు జరుపుకుంటున్న పార్టీ శ్రేణులు, కార్యకర్తలు
నేడు (శనివారం) వైఎస్సార్సీపీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో...
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న ప్రముఖ కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ కవి, రచయిత, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్నను ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు- 2021 వరించిన విషయం తెలిసిందే. గోరటి వెంకన్న రాసిన ‘వల్లంకి తాళం’...
పాకిస్థాన్ లోకి పొరపాటున దూసుకెళ్లిన భారత్ మిస్సైల్, సాంకేతికలోపం వల్లేనని రక్షణ శాఖ ప్రకటన
మార్చి 9వ తేదీన భారత్ కు సంబంధించిన ఓ మిస్సైల్/క్షిపణి పాకిస్థాన్ భూభాగంలోకి దూసుకెళ్లి కూలిపోయింది. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ప్రమాదవశాత్తు క్షిపణి...
తెలంగాణలో కొత్తగా 90 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 90 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మార్చి 11, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,90,224 కి పెరిగింది. 13...
కేరళలో కరోనా : గత 24 గంటల్లో 1175 పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ దేశంలో రోజువారీగా నమోదయ్యే కేసుల్లో అత్యధికంగా కేరళలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 1,175 కరోనా...
స్టాండ్ అప్ రాహుల్ సెట్స్లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ సరదా సరదా ప్రాంక్స్
Coffee in a Chai Cup అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా సినీ ప్రముఖుల ఇంటర్వ్యూలు, చిట్ చాట్స్, షార్ట్ ఫిల్మ్స్, సినిమా సంబంధిత విశేషాలు సహా పలు అంశాలపై వినూత్నమైన వీడియోలను...
విశాఖపట్నంలో ప్లాట్ల కేటాయింపునకు.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్
విశాఖపట్నంలో పేదల భూముల పంపిణీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పేదల ఇళ్ల స్థలాల కేటాయింపుపై దాఖలైన పిటిషన్ను ఈరోజు (శుక్రవారం) హైకోర్టు కొట్టివేసింది. దీంతో 1.85 లక్షల మంది లబ్ధిదారులకు ఉపశమనం...
దేశంలో 42,219 యాక్టీవ్ కరోనా కేసులు, రికవరీ రేటు 98.70 శాతం
దేశవ్యాప్తంగా రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.52 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో కొత్తగా 4,194 పాజిటివ్ కేసులు నమోదవడంతో మార్చి...
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2022-23 ముఖ్యాంశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శాసనసభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి 2022-23 సంవత్సరానికి గానూ రాష్ట్ర వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వం...
అనుమానం పెనుభూతం – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో నెగటివ్ ఎమోషన్ అయిన "అనుమానం" అనే అంశంపై విశ్లేషణ చేశారు. కోపం, ఆవేశం, ఉద్రేకం, పగ, అసూయ వంటి నెగటివ్...









































