గోవా అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి, భారీ ఎక్స్గ్రేషియా ప్రకటన
గోవాలోని నైట్క్లబ్లో జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, మృతులు, క్షతగాత్రులకు భారీ ఎక్స్గ్రేషియా (పరిహారం)ను ప్రకటించారు.
ఉత్తర...
ఉడుపి శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఉడుపి శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్... ఆ పవిత్ర భూమిని దేశ ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా అభివర్ణించారు. శ్రీకృష్ణుడిని దర్శించుకోవడం తన అదృష్టమని పేర్కొన్నారు. ఈ...
అఖండ 2 రిలీజ్ కోసం జాతీయ స్థాయిలో ఫ్యాన్స్ డిమాండ్
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన 'గాడ్ ఆఫ్ మాసెస్' చిత్రం అఖండ 2: తాండవం విడుదలకు ముందు అనుకోని అడ్డంకులు ఎదురైంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా...
గోవా నైట్క్లబ్లో అగ్నిప్రమాదం, 25 మంది మృతి
గోవాలోని ఒక నైట్క్లబ్లో శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన భయంకరమైన అగ్నిప్రమాదంలో 25 మంది మరణించారు, ఆరుగురు గాయపడ్డారు. ఉత్తర గోవాలోని అర్పోరా-నగావ్ గ్రామంలోని అర్పోరా నది ఒడ్డున ఉన్న బిర్చ్ బై...
భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం.. డిసెంబర్ 10 నుండి కీలక చర్చలు
భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి (India US Trade deal) సంబంధించిన చర్చలు డిసెంబర్ 10 నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు ఢిల్లీలో జరిగే ఈ...
అందరినీ ఆకట్టుకుంటున్న ‘అందాల తార’ క్రిస్మస్ గీతం!
క్రిస్మస్ పండుగ సందర్భంగా John Wesly Ministries నుంచి విడుదలైన "అందాల తార" పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది. 2025 క్రిస్మస్ను పురస్కరించుకుని రూపొందించిన ఈ గీతాన్ని Mrs Blessie Wesly ఆలపించారు.
యేసు...
డీప్ఫేక్ నియంత్రణకు లోక్సభలో బిల్లు.. చట్టపరమైన ఫ్రేమ్వర్క్ ప్రతిపాదన
కృత్రిమ మేధస్సు (Artificial Intelligence - AI) యుగంలో, డీప్ఫేక్ (DeepFake) కంటెంట్ పెరుగుదల ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. ఈ సమస్యను నియంత్రించడానికి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో,...
దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే – సీఎం రేవంత్ రెడ్డి
దేశంలో సన్నబియ్యం పాప్మపిని చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణణే అని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శుక్రవారం ఆయన నల్గొండ జిల్లా, దేవరకొండ నియోజకవర్గంలో పర్యటించారు. 'ప్రజా పాలన విజయోత్సవాల్లో' భాగంగా ముఖ్యమంత్రి...
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. స్పెషల్ ఎట్రాక్షన్గా రాజమౌళి, సుకుమార్
తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్వచించే లక్ష్యంతో, ప్రతిష్టాత్మక 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025' డిసెంబర్ 8 మరియు 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న...
శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఆ తేదీల్లో అందరికీ తిరుమల వైకుంఠ ద్వార దర్శనం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వచ్చే ఏడాది వైకుంఠ ద్వార దర్శనం కోసం భారీ ఏర్పాట్లు చేస్తోంది. జనవరిలో జరుగనున్న వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా ఈ ప్రత్యేక దర్శనానికి ఏర్పాట్లు...
డా. బీఆర్. అంబేద్కర్ వర్ధంతి.. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ ఘన నివాళులు
భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ 70వ వర్ధంతి సందర్భంగా శనివారం కేంద్రం ఆధ్వర్యంలో 'మహాపరినిర్వాణ్ దివస్' పేరిట ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ మేరకు న్యూఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో డాక్టర్...
కాళేశ్వరం ప్రాజెక్టుపై కల్వకుంట్ల కవిత షాకింగ్ కామెంట్స్
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత శుక్రవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించి, రాష్ట్రంలో అమలు జరుగుతున్న కొన్ని అంశాలపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆమె చేసిన...
రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా.. నేటినుండి మంత్రి లోకేష్ విదేశీ పర్యటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి విదేశీ పర్యటనకు బయలుదేరారు. రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన శనివారం నుంచి ఐదు రోజుల పాటు అమెరికా,...
సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి
తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. తెలంగాణలో జరగనున్న ప్రతిష్టాత్మక గ్లోబల్ సమ్మిట్కు హాజరు కావాల్సిందిగా ఈ...
ఉపవాస రహస్యం: గరిష్ట ఫలితాల కోసం ఎంత సమయం చేయాలి?
ఆరోగ్యం కోసం ఉపవాసం (Fasting) చేసేవారికి ముఖ్యమైన ప్రశ్న .. ఎంత సేపు ఉపవాసం చేస్తే ఉత్తమం? ఈ అంశంపై ప్రముఖ ఆరోగ్య నిపుణులు డా. జనార్దన్ మూర్తి గారు 'మ్యాంగో లైఫ్'...
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య భద్రత కల్పించాలనే లక్ష్యంతో 'యూనివర్సల్ హెల్త్ పాలసీ' (UHP) పథకాన్ని తీసుకురానుంది కూటమి ప్రభుత్వం. ఈ పథకం రాబోయే సంక్రాంతి పండుగ నుంచి రాష్ట్రవ్యాప్తంగా...
ఉచిత విద్యుత్పై పేటెంట్ హక్కు కాంగ్రెస్దే – నర్సంపేట సభలో సీఎం రేవంత్ రెడ్డి
ఉచిత విద్యుత్పై పేటెంట్ హక్కు కాంగ్రెస్దే అని పేర్కొన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ మేరకు నేడు వరంగల్ జిల్లా నర్సంపేటలో 'ప్రజాపాలన విజయోత్సవాల్లో' భాగంగా ఆయన రూ. 532 కోట్ల...
పుతిన్ భారత పర్యటన: మేము తటస్థంగా లేము.. శాంతి వైపు ఉన్నాం – ప్రధాని...
భారత ప్రధాని నరేంద్ర మోదీ మరియు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య న్యూఢిల్లీలో 23వ వార్షిక శిఖరాగ్ర సమావేశం (India-Russia Annual Summit) జరిగింది. ఈ కీలక చర్చల అనంతరం, ఇరు...
ఐటీఆర్ దాఖలుకు గడువు పెంపు, ఎప్పటివరకు అంటే..?
గత ఆర్థిక సంవత్సరం (2024-25)కు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేయని లేదా పొరపాట్లు చేసిన పన్ను చెల్లింపుదారులకు గడువును పొడిగిస్తూ ఆదాయపు పన్ను శాఖ అవకాశం కల్పించింది. డిసెంబర్...
ఏపీలో ఘనంగా మెగా పేరెంట్స్ మీట్.. పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం 'మెగా పేరెంట్స్ మీట్' (Mega Parents Meet) కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు విద్యాశాఖ...





















































