భారత్, అమెరికా భాగస్వామ్యం కొత్త ఒరవడిలో: మోదీ-ట్రంప్ చర్చలు ఏమి సూచిస్తున్నాయి?
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనలో భాగంగా గురువారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. ఈ సమావేశం వైట్ హౌస్లో జరిగింది. వీరి మధ్య రక్షణ, వాణిజ్య, అక్రమ...
సొంత పార్టీలోనే కష్టాలు.. బీజేపీకి రాజాసింగ్ గట్టి హెచ్చరిక!
గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తనపై సొంత పార్టీలోనే జరుగుతున్న వేధింపుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014లో బీజేపీలో చేరినప్పటి నుండి వేధింపులను భరిస్తున్నానని, ఇక సహించలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం...
న్యాయమూర్తిపై చెప్పు విసిరిన నిందితుడు.. కోర్టు ఆవరణలో కలకలం!
ఎల్బీనగర్లోని రంగారెడ్డి జిల్లా కోర్టులో గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జీవితఖైదు శిక్షకు గురైన ఓ నేరస్తుడు న్యాయమూర్తి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. పోక్సో కేసులో దోషిగా ప్రకటించడంతో కోపోద్రిక్తుడైన ఆ నిందితుడు,...
వరుడి సిబిల్ స్కోరు తక్కువగా ఉందని పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు..
పెళ్లి అంటే నూరేళ్ల పంట అన్న మాట ఓపక్క ఉన్నా, కాలానికి తగ్గట్టు పెళ్లిపద్ధతులు మారిపోతున్నాయి. ఒకప్పుడు కుటుంబ నేపథ్యం, ఆస్తి, సంస్కారం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని సంబంధాలు కుదుర్చుకునేవారు. కానీ...
బర్డ్ ఫ్లూ భయం అక్కర్లేదు.. చికెన్ అలా తినండి.. ఏపీ ప్రభుత్వం స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్లో బర్డ్ ఫ్లూ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటన చేస్తూ, ప్రజలు భయపడాల్సిన పని లేదని, బాగా ఉడికించిన గుడ్లు మరియు చికెన్...
ఒంగోలు ఆవు రికార్డు ధర.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
ప్రపంచవ్యాప్తంగా ఒంగోలు జాతి ఆవుల ప్రాధాన్యత పెరుగుతోంది. ఇటీవల బ్రెజిల్లో నిర్వహించిన వేలంలో ఒంగోలు జాతికి చెందిన "వియాటినా-19" అనే ఆవు ఏకంగా రూ.41 కోట్లకు అమ్ముడుపోయింది. ఇది అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త...
RCB కొత్త కెప్టెన్: భాద్యతలు స్వీకరించనున్నరజత్ పటిదార్.. కోహ్లీ మద్దతు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2025 సీజన్ కోసం కొత్త కెప్టెన్ను ప్రకటించింది. ఫ్రాంచైజీ మేనేజ్మెంట్ డైనమిక్ మిడిలార్డర్ బ్యాటర్ రజత్ పటిదార్ను కెప్టెన్గా నియమించింది. బెంగళూరులోని...
పోస్టాఫీస్ గ్రామ సురక్ష పథకం.. తక్కువ సమయంలోనే భారీ ఆదరణ!
గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక భద్రతను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన గ్రామ సురక్ష పథకానికి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఈ పథకం ద్వారా భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వాన్ని అందించడమే లక్ష్యం. ఇప్పుడు ఈ...
అప్పట్లో అండర్ రేటెడ్.. కట్ చేస్తే.. రీరిలీజ్ లో బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న రొమాంటిక్...
2016లో విడుదలైనప్పుడు బాక్సాఫీస్ వద్ద విఫలమైన "సనం తెరి కసం" ఇప్పుడు రీ-రిలీజ్లో సూపర్ హిట్ గా మారింది. దీపక్ బంధు, ధవల్ జయంతిలాల్ గడా నిర్మించిన ఈ చిత్రాన్ని మూలే దర్శకత్వం...
తస్సాదియ్యా.. రూట్ మార్చిన హైడ్రా.. ఇకపై వారి భరతం పడుతోందా..?
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (HYDRAA) సాధారణంగా హైడ్రా అనే పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ ప్రత్యేక సంస్థ, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాముఖ్యత పొందుతోంది. అక్రమార్కుల...
ఈ శ్లోకం చదువుతూ స్నానం చేస్తే.. కుంభమేళలో స్నానం చేసినట్లే..
గోరంట్ల శ్రీవాణి తన యూట్యూబ్ ఛానెల్ Srivani Gorantla’s Devotional Surgeలో డివోషనల్ వీడియోలు అప్లోడ్ చేస్తూ ప్రాచుర్యం పొందారు. దైవ కార్యాలకు సంబంధించిన ఎన్నో వీడియోలు చేస్తున్నారు. ఆయా దేవానుదేవతల ప్రాముఖ్యత,...
చిలుకూరు బాలాజీ అర్చకుడిపై దాడి కేసు: పోలీసుల విచారణలో సంచలన విషయాలు!
చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్పై దాడి కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవ రెడ్డి సహా ఆరుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్...
తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ టెర్రర్..
ఏవియన్ ఇన్ఫ్లుయెంజా.. కోళ్లకు, కోళ్ల ద్వారా మనుషులకు వ్యాపించే ప్రాణాంతకమైన బర్డ్ఫ్లూ వైరస్. తొలిసారిగా ఇండియాలో 2006లో మహారాష్ట్రలోని నవాపూర్ అనే ఊరిలోని పౌల్ట్రీ ఫామ్లో బైటపడింది. అప్పటినుంచి ఏటా దేశంలో బర్డ్ఫ్లూ...
ఫ్రాన్స్ పర్యటన..ప్రధాని మోదీ, గూగుల్ సీఈవో ట్వీట్స్ ..
మోదీని కలవడం ఆనందంగా ఉందని.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగిన ఏఐ యాక్షన్ సమ్మిట్లో పాల్గొనడానికి ప్రధాని నరేంద్రమోదీ వెళ్లారు. అక్కడ సమావేశం తర్వాత గూగుల్...
తెలంగాణ రైతుల ఖాతాల్లో జమవుతున్న రైతుభరోసా డబ్బులు..!
తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా 15వేల రూపాయలు ఇస్తామని 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఎన్నికలు ముగియడం..కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదయిపోయిందని...
ఈ పప్పులు తరచూ తింటే బొజ్జ కరిగిపోతుందట..
ఊబకాయం కంటే కూడా చాలామందిని వేధించే సమస్య బొజ్జ. ఎన్ని ప్రయత్నాలు చేసినా పొట్ట తగ్గకపోగా..చూడటానికి అందవిహీనంగా ఉంటుంది. ఇలాంటివారు ఉలవలు, ఎర్రకందిపప్పు, పెసరపప్పులు తరచూ తింటూ పొట్టలో కొవ్వు కరిగించేసుకోవచ్చని అంటున్నారు....
డిప్యూటీ సీఎం ఆలయాల సందర్శన వెనుక వ్యూహం ఉందా?
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలయాల సందర్శనను ప్రారంభించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న అన్ని ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు. అందులో భాగంగా నిన్న కేరళ చేరుకున్న పవన్.. మూడు రోజులపాటు కేరళతో...
గుడ్డే కాదు.. గుడ్డు పెంకులు కూడా మంచివేనట..
సాధారణంగా గుడ్డు పెంకులు బయట పడేస్తారు. కానీ కొంతమంది మొక్కలకు ఎరువుగా వేస్తారు. అయితే గుడ్డులోని తెల్లటి భాగం మాత్రమే కాదు, పచ్చసొన చర్మం , జుట్టుకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు...
శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లే వారికి ఇదో గుడ్ న్యూస్!
హైదరాబాద్ నగరవాసులకు శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (RGIA) చేరుకోవడం కష్టతరంగా మారుతోంది. వ్యక్తిగత వాహనాలు ఉన్నవారు సులభంగా ప్రయాణం చేయగలిగినా, పేద, మధ్య తరగతి ప్రజలు అధిక ఛార్జీలతో ప్రైవేట్...
కమల్ హాసన్కు రాజ్యసభ సీటు..? డీఎంకే గేమ్ప్లాన్ అదేనా?
తమిళనాడులో ఎన్నికలకు మరో రెండేళ్లు ఉండగానే, రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. పొత్తులపై ఇప్పటి నుంచే మంతనాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత కమలహాసన్ను...






















































