కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ ఫైర్.. మేక్ ఇన్ ఇండియా పై సెన్సేషనల్ కామెంట్స్!
2025 బడ్జెట్ సంబంధిత చర్చలో, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రంగా విమర్శలు చేశారు. "మేక్ ఇన్ ఇండియా" ఆలోచన మంచిదైనప్పటికీ, దానిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని...
Budget 2025: పెట్టుబడులకు బడ్జెట్ అనుకూలంగానే ఉందా..? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత..?
భారత ప్రభుత్వం 2025 బడ్జెట్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ (మూలధన వ్యయం)ను రికార్డు స్థాయికి పెంచింది. అభివృద్ధి కోసం ప్రభుత్వ పెట్టుబడులు కీలకమైనవని భావిస్తూ, గత మూడు సంవత్సరాలుగా నిరంతరంగా పెట్టుబడుల వ్యయాన్ని పెంచుతూ...
తెలంగాణకు కేంద్ర బడ్జెట్ గుండుసున్నా – బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు జగ్గారెడ్డి సవాల్!
కేంద్ర బడ్జెట్ 2025లో తెలంగాణకు గుండుసున్నా కేటాయించడాన్ని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jagga Reddy) తీవ్రంగా విమర్శించారు. సోమవారం గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన, తెలంగాణ ప్రజల...
2025 budget: అప్పు ఎంత తీసుకున్నారో.. లెక్క చూపించాల్సిందే.. కేంద్రం ముందున్న సవాల్ ఇదే..
దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరంగా నిర్వహించేందుకు, ప్రభుత్వ అప్పులను తగ్గించి, ఖర్చులను సమర్థంగా నియంత్రించేందుకు ఆర్థిక ఏకీకరణ (Fiscal Consolidation) 2025 భారత బడ్జెట్లో ప్రధాన లక్ష్యంగా నిలుస్తోంది. కోవిడ్-19 సమయంలో, ప్రభుత్వ...
ఢిల్లీ వీధుల్లో తెలుగు నేతలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. దీంతో నేతలంతా ప్రచారం జోరు పెంచారు. ఫిబ్రవరి 5వ తేదీన 70 స్థానాల్లో పోలింగ్ జరగగా..ఫిబ్రవరి 8వ తేదీన కౌంటింగ్ జరుగుతుంది. ఢిల్లీ అసెంబ్లీ...
తెలంగాణలో బీసీల లెక్క తేలింది..
కుల గణన చేయాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా బీసీల నుంచి ఎప్పటి నుంచో వినిపిస్తోంది. తాము అధికారంలోకి వస్తే బీసీ కుల గణన చేపడతామని కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ...
పైకి ఐక్యతా రాగాలు..లోపల లుకలుకలు
బీఆర్ఎస్.. తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీని ప్రతిపక్షానికి పరిమితం చేశారు. అధికారం అనుభవించినంతకాలం కలిసి ఉన్న నేతలు ఇప్పుడు ఎవరికి వారు అన్నట్లు...
రాళ్ల ఉప్పుతో ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
ప్యాకెట్ లో దొరికే అయోడైజ్డ్ సాల్ట్ కంటే.. పురాతన కాల నుంచి వాడే రాళ్ల ఉప్పే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతారు. అయితే ఈ రాళ్లు ఉప్పు శరీరం లోపల ఆరోగ్యానికే కాదు...
మహా కుంభమేళాలో భారీ భద్రత మధ్య కోట్లాదిమంది పుణ్య స్నానాలు..
వైభవంగా జరుగుతోన్న మహా కుంభమేళాలో ఇప్పటికే కోట్లాది మంది పుణ్య స్నానాలు ఆచరించారు. తాజాగా వసంత పంచమి రోజు సుమారు 5 కోట్ల మంది అమృత స్నానం ఆచరించినట్లు అధికారులు చెబుతున్నారు. మౌని...
2025 కేంద్ర బడ్జెట్: ఏపీకి రూ.5,936 కోట్లు, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ కు...
2025 కేంద్ర బడ్జెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్కు కీలకమైన బడ్జెట్ కేటాయింపులు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కోసం రూ.5,936 కోట్లను కేటాయించారు. ఇదే సమయంలో,...
పార్టీ ఫిరాయింపులపై కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు! ప్రజాస్వామ్య నైతికత అంటే ఇదేనా?
భారత రాజకీయాల్లో పార్టీ మార్పులు కొత్తవి కావు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం, కేసుల నుంచి తప్పించుకునేందుకు, లేదా ఇతర లాభాల కోసం ప్రజాప్రతినిధులు తరచూ పార్టీలు మారుతుంటారు. ఈ తరహా రాజకీయ కల్లోలంపై...
100 ఏళ్ల చరిత్రకు నూతన అధ్యాయం: ఉస్మానియా ఆసుపత్రి పునర్నిర్మాణానికి భూమి పూజ
హైదరాబాద్ అఫ్జల్గంజ్లో ఉన్న ఉస్మానియా ఆసుపత్రి పునర్నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి నిన్న భూమి పూజ నిర్వహించిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన ప్రాజెక్టుగా రూపొందిన ఈ మెగా ఆసుపత్రి భవనాన్ని...
మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట: కొత్త ఆదాయపు పన్నులో మార్పులు ఇవే..
కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయపు పన్ను చెల్లింపు దారులకు శుభవార్త అందించారు. పన్ను విధానాన్ని మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని వచ్చే వారం...
Budget 2025: ఏ వస్తువుల ధరలు తగ్గాయి? ఏవి పెరిగాయి? మీపై ప్రభావం ఏమిటి?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2025-26ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ ప్రజల జీవితాలపై నేరుగా ప్రభావం చూపించేలా రూపొందించబడింది. ముఖ్యంగా కస్టమ్స్ సుంకాలు (Import Duties) తగ్గించిన వస్తువులు, పెంచిన...
వీరనారి చాకలి ఐలమ్మ చరిత్ర..
@Hyderabad యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇప్పటి వరకు ఇన్ఫర్మేటివ్ వీడియోలతో పాటు, ఎన్నో భక్తి పాటలు వచ్చాయి. అంతే కాదు ఎంటర్టైన్మెంట్ కు సంబంధించి సిరీస్ ల వారీగా చాలా వీడియోలు వచ్చాయి....
బడ్జెట్ ప్రసంగంలో స్పెషల్ ఎట్రాక్షన్ .. నిర్మలమ్మ చీర
ఆర్ధికశాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 8వ బడ్జెట్ గురించి ఓ వైపు చర్చ నడుస్తుంటే..మరోవైపు కేంద్ర మంత్రి నిర్మలమ్మ కూడా . చర్చనీయాంశం అయ్యారు. నిజానికి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టేరోజు...
నరేందర్రెడ్డికి పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ కన్ఫమ్
తెలంగాణతోపాటు, ఏపీలో మూడు చొప్పున ఎమ్మెల్సీ స్థానాలు మార్చి 31న ఖాళీ అవబోతుండటంతో.. ఎన్నికల సంఘం రెండు రోజుల క్రితం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్,...
వెల్లుల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదనే మాట అందరికీ కాదంట..
జలుబు ఉన్నా, స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చినా వెల్లుల్లి రెబ్బలు తింటే వెంటనే ఉపశమనం కలుగుతుందని అంటారు. అంతేకాదు వెల్లుల్లి గుండె జబ్బులు, అధిక రక్తపోటు సమస్యలున్న వారికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.వెల్లుల్లిలో యాంటీ...
రాయలసీమలోనే మహానాడు..ఫిక్స్ చేసిన సీఎం
తెలుగుదేశం పార్టీ పెద్ద పండుగకు సిద్ధపడుతోంది. ఎందుకంటే టీడీపీకి మహానాడు ఒక పండుగ లాంటిది. ప్రతీ ఏడాది ఘనంగా నిర్వహించే మహానాడును ఈసారి రాయలసీమలో నిర్వహించాలని పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో సీఎం...
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ రికార్డ్..
చాలా కాలంగా అంతరిక్షంలో చిక్కుకున్న భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్.. ఇటీవల ఆమె అంతరిక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చి అంతరిక్షంలోకి నడిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా సునీతా విలియమ్స్...




















































