పాక్ పార్లమెంట్ కీలక నిర్ణయం.. ఆర్మీ చీఫ్కు అసాధారణ అధికారాలు
పాకిస్థాన్లో ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ పదవికి అదనపు అధికారాలు కట్టబెట్టే బిల్లుకు ఆ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ కొత్త చట్టం ఆర్మీ చీఫ్కు దేశ భద్రత, సైనిక...
విశాఖలో గూగుల్ రూ. 50 వేల కోట్లతో డేటా సెంటర్ – సీఎం చంద్రబాబు
విశాఖపట్నంలో దిగ్గజ సాఫ్ట్ వేర్ సంస్థ గూగుల్ భారీ డేటా సెంటర్ ఏర్పాటుచేయబోతోందని ప్రకటించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన తాజాగా విశాఖలోని నోవాటెల్ హోటల్లో నిర్వహించిన ఇండియా-యూరప్...
ఏపీకి రూ. 82 వేల కోట్ల భారీ పెట్టుబడి: 5 ఏళ్ల తర్వాత రీన్యూ పవర్ రీ-ఎంట్రీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రాబోతుందంటూ ఉదయం సంచలన ప్రకటన చేసిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, అనుకున్న విధంగా సరిగ్గా ఉదయం 9 గంటలకు వివరాలను వెల్లడించారు....
నేటినుండి సత్యసాయి శతజయంతి ఉత్సవాలు
ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు నేటి నుంచి (నవంబర్ 13, 2025) ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిలో ప్రారంభం కానున్నాయి. ఈ పవిత్రమైన వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం...
ట్రంప్ కీలక ప్రకటన.. భారత్పై సుంకాల తగ్గింపు సంకేతాలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంతో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మెరుగుపరచడానికి సుముఖత వ్యక్తం చేశారు. భారతదేశం నుంచి దిగుమతయ్యే వస్తువులపై సుంకాలను తగ్గించే సానుకూల సంకేతాలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే,...
విశాఖ సమ్మిట్కు సర్వం సిద్ధం.. సీఎం చంద్రబాబు 4రోజుల షెడ్యూల్ ఖరారు
ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న 30వ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సమ్మిట్...
ఢిల్లీ పేలుడు బాధితులను పరామర్శించిన ప్రధాని మోదీ
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన భారీ పేలుడు ఘటనలో గాయపడిన బాధితులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం (నవంబర్ 12, 2025) స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల...
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు (నవంబర్ 12, 2025) రాత్రి 7 గంటలకు దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు జరగనున్న ఇండియా–అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సు...
ఏపీలో ఒకేరోజు 3 లక్షల గృహ ప్రవేశాలు.. ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సొంతిల్లు లేని నిరుపేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చే ఎన్నికల హామీని నెరవేరుస్తూ, కూటమి ప్రభుత్వం కేవలం 17 నెలల కాలంలోనే 3 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసింది. ఈ...
ప్రధాని మోదీ భూటాన్ పర్యటన.. కీలక ఒప్పందాలపై ఎంఓయూలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల భూటాన్ పర్యటన (నవంబర్ 11-12, 2025) ఇరు దేశాల మధ్య ప్రత్యేకమైన స్నేహ బంధాన్ని మరింత బలోపేతం చేసింది. ఈ పర్యటనలో ఇంధనం, కనెక్టివిటీ,...











































