జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. కాంగ్రెస్ ఘనవిజయం, పార్టీ శ్రేణుల సంబరాలు
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఈ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసింది. ప్రధాన ప్రతిపక్షం భారాసపై కాంగ్రెస్ అభ్యర్థి...
ఢిల్లీ పేలుడు ఉగ్రవాది ఇంటిని కూల్చివేసిన భద్రతా దళాలు
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఉగ్రవాది డాక్టర్ ఉమర్ ఉన్ నబీ అలియాస్ ఉమర్ మహమ్మద్ ఇంటిని భద్రతా దళాలు ఈరోజు (శుక్రవారం) కూల్చివేశాయి. జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఉన్న...
ప్రారంభమైన సత్యసాయి శతజయంతి వేడుకలు
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు గురువారం (నవంబర్ 13, 2025) భక్తి శ్రద్ధల నడుమ ప్రారంభమయ్యాయి. ప్రత్యేక అలంకరణలతో ఏర్పాటైన ఆధ్యాత్మిక వేదికపై...
విశాఖలో ఘనంగా ప్రారంభమైన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు
30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit) ఇవాళ (శుక్రవారం) విశాఖపట్నంలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్స్లో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ప్రతిష్టాత్మక సదస్సును భారతదేశ ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్,...
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.. రిజల్ట్స్ లైవ్ అప్డేట్స్
బీహార్ అసెంబ్లీలోని మొత్తం 243 స్థానాలకు ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. మ్యాజిక్ ఫిగర్ 122 కోసం అధికార NDA (ఎన్డీఏ) కూటమి, ప్రధాన ప్రతిపక్ష MGB (మహాఘట్బంధన్) కూటమి మధ్య...
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: కౌంటింగ్ ప్రారంభం, రిజల్ట్స్ లైవ్ అప్డేట్స్
ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఫలితాలు ఈరోజు (శుక్రవారం, నవంబర్ 14, 2025) మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియం వేదికగా ఉదయం 8...
సర్వర్ ఉద్యోగం నుంచి భారతదేశ పారిశ్రామిక పితామహుడిగా జీడీ నాయుడు ఎలా మారారు?
The Edison of Indiaగా పేరుగాంచిన జీడీ నాయుడు గారి జీవిత ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. కేవలం మూడో తరగతి వరకు మాత్రమే చదువుకున్న ఈ మహనీయుడు, ఒక హోటల్లో సర్వర్గా పనిచేస్తూ...
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: గెలుపుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ధీమా
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం అతి తక్కువగా (48.49%) నమోదు కావడంతో, విజేత ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తక్కువ పోలింగ్ శాతం తమకే అనుకూలమని అధికార కాంగ్రెస్...
సీఐఐ సమ్మిట్కు ముందే.. ఏపీకి రూ.1 లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు
విశాఖపట్నంలో రేపు (నవంబర్ 14) మరియు ఎల్లుండి (నవంబర్ 15) జరగనున్న ప్రతిష్టాత్మక 30వ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ కోసం ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సదస్సును రాష్ట్ర...
స్త్రీ శక్తి పథకానికి రూ. 400 కోట్లు నిధులు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'స్త్రీ శక్తి' పథకం కింద రాష్ట్ర మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అయిన ఖర్చుల కోసం నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం రూ....











































