ఢిల్లీ చేరుకున్న సీఎం వైఎస్ జగన్, ముందుగా అమిత్ షాతో భేటీ

amit shah, Andhra CM Jagan Mohan Reddy, Andhra CM YS Jagan To Visit Delhi, ap cm schedule today, AP CM YS Jagan, AP CM YS Jagan Mohan Reddy Visits Delhi, AP CM YS Jagan to Visit Delhi Tomorrow, CM Jagan Delhi Tour, cm jagan schedule today, CM Jagan to leave for Delhi, Jagan Delhi Tour Today, Mango News, Union Home Minister, Union Home Minister Amit Shah, YS Jagan To Visit Delhi

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ముందుగా కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టు, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని అంశాలు, మూడు రాజధానుల ఏర్పాటు సహా రాష్ట్రంలో తాజా పరిస్థితులపై అమిత్ షా తో సీఎం వైఎస్ జగన్ చర్చించే అవకాశమునట్టు సమాచారం. అలాగే అమిత్ షాతో పాటుగా పలువురు కేంద్రమంత్రులతో సీఎం భేటీ కానునట్టు తెలుస్తుంది. ఈ పర్యటనలో సీఎం వైఎస్ జగన్‌ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, కొందరు రాష్ట్ర అధికారులు ఉ‍న్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − five =