The Edison of India - GD Naidu Untold Story

సర్వర్ ఉద్యోగం నుంచి భారతదేశ పారిశ్రామిక పితామహుడిగా జీడీ నాయుడు ఎలా మారారు?

0
The Edison of Indiaగా పేరుగాంచిన జీడీ నాయుడు గారి జీవిత ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. కేవలం మూడో తరగతి వరకు మాత్రమే చదువుకున్న ఈ మహనీయుడు, ఒక హోటల్లో సర్వర్‌గా పనిచేస్తూ...
Jubilee Hills By-Poll: Low Voter Turnout Creates Suspense, Cong and BRS Analyzes Winnning Chances

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: గెలుపుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ధీమా

0
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం అతి తక్కువగా (48.49%) నమోదు కావడంతో, విజేత ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తక్కువ పోలింగ్ శాతం తమకే అనుకూలమని అధికార కాంగ్రెస్...
CM Chandrababu Announces, AP Secures Over Rs.1 Lakh Cr Investments Ahead of CII Summit

సీఐఐ సమ్మిట్‌కు ముందే.. ఏపీకి రూ.1 లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు

0
విశాఖపట్నంలో రేపు (నవంబర్ 14) మరియు ఎల్లుండి (నవంబర్ 15) జరగనున్న ప్రతిష్టాత్మక 30వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ కోసం ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సదస్సును రాష్ట్ర...
AP Govt Releases Rs.400 Cr To APSRTC For Stree Shakti Scheme

స్త్రీ శక్తి పథకానికి రూ. 400 కోట్లు నిధులు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం

0
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'స్త్రీ శక్తి' పథకం కింద రాష్ట్ర మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అయిన ఖర్చుల కోసం నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం రూ....
Pakistan Parliament Approves Bill Granting More Powers to Army Chief General Asim Munir

పాక్ పార్లమెంట్ కీలక నిర్ణయం.. ఆర్మీ చీఫ్‌కు అసాధారణ అధికారాలు

0
పాకిస్థాన్‌లో ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ పదవికి అదనపు అధికారాలు కట్టబెట్టే బిల్లుకు ఆ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ కొత్త చట్టం ఆర్మీ చీఫ్‌కు దేశ భద్రత, సైనిక...
CM Chandrababu Announces Google's Rs.50,000 Cr Investment For 1 GW Data Center in Visakhapatnam

విశాఖలో గూగుల్ రూ. 50 వేల కోట్లతో డేటా సెంటర్ – సీఎం చంద్రబాబు

0
విశాఖపట్నంలో దిగ్గజ సాఫ్ట్ వేర్ సంస్థ గూగుల్ భారీ డేటా సెంటర్ ఏర్పాటుచేయబోతోందని ప్రకటించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన తాజాగా విశాఖలోని నోవాటెల్ హోటల్‌లో నిర్వహించిన ఇండియా-యూరప్...
Minister Nara Lokesh Announces, ReNew Power Re-Enters AP With Massive ₹82,000 Crore Investment

ఏపీకి రూ. 82 వేల కోట్ల భారీ పెట్టుబడి: 5 ఏళ్ల తర్వాత రీన్యూ పవర్ రీ-ఎంట్రీ

0
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి రాబోతుందంటూ ఉదయం సంచలన ప్రకటన చేసిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, అనుకున్న విధంగా సరిగ్గా ఉదయం 9 గంటలకు వివరాలను వెల్లడించారు....
Sathya Sai Baba's Centenary Celebrations Begin Today in Puttaparthi

నేటినుండి సత్యసాయి శతజయంతి ఉత్సవాలు

0
ప్రపంచ ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువు శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు నేటి నుంచి (నవంబర్ 13, 2025) ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తిలో ప్రారంభం కానున్నాయి. ఈ పవిత్రమైన వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం...
US President Trump Gives Positive Signal on Reducing Tariffs For India

ట్రంప్ కీలక ప్రకటన.. భారత్‌పై సుంకాల తగ్గింపు సంకేతాలు

0
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంతో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను మెరుగుపరచడానికి సుముఖత వ్యక్తం చేశారు. భారతదేశం నుంచి దిగుమతయ్యే వస్తువులపై సుంకాలను తగ్గించే సానుకూల సంకేతాలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే,...
CM Chandrababu to Visit Vizag Today For 30th CII Partnership Summit, Four-Day Schedule Finalized

విశాఖ సమ్మిట్‌కు సర్వం సిద్ధం.. సీఎం చంద్రబాబు 4రోజుల షెడ్యూల్ ఖరారు

0
ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న 30వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సమ్మిట్...