తుఫాను నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
మొంథా తుఫాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సంభవించిన భారీ నష్టంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో ఆయన బుధవారం...
నష్టపోయిన ప్రతి ఒక్క రైతుని ఆదుకుంటాం – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అన్నదాతకు అండగా ఉంటామని, నష్టపోయిన ప్రతి ఒక్క రైతుని ఆదుకుంటామని భరోసానిచ్చారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్. తాజాగా ఆయన తుఫాను కారణంగా దెబ్బతిన్న...
తెలంగాణపై విరుచుకుపడిన మొంథా తుఫాన్
ఆంధ్రప్రదేశ్ను రెండు రోజుల పాటు అతలాకుతలం చేసిన మొంథా తుఫాన్ ఇప్పుడు తెలంగాణలో తన ప్రభావాన్ని చూపిస్తోంది. తీరాన్ని దాటి వాయువ్య దిశగా ఒడిశా వైపుకెళ్తుందని భావించిన ఈ తుఫాన్ బుధవారం ఉదయం...
ఐక్యరాజ్యసమితి వేదికగా.. ఎంపీ పురందేశ్వరి కీలక ప్రసంగం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ (BJP) ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అంతర్జాతీయ వేదికపై భారతదేశ వాణిని బలంగా వినిపించారు. ఈ మేరకు ఆమె తాజాగా నిర్వహించిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ...
కూలిన వీరబ్రహ్మేంద్ర స్వామి గృహం.. పునర్నిర్మాణానికి మంత్రి లోకేశ్ చొరవ
కాలజ్ఞాని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నివాసం ఉన్న చారిత్రక గృహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంభవించిన తుఫాను ప్రభావంతో పాక్షికంగా నేలమట్టం అయ్యింది. కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠం మండలం, కందిమల్లయ్యపల్లె గ్రామంలో ఉన్న...
అన్నదాతకు అపార నష్టం – సాయానికి సిద్దమైన ఏపీ ప్రభుత్వం
మొంథా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక జిల్లాలు అస్తవ్యస్తమయ్యాయి. ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యల వలన ప్రాణనష్టం లేనప్పటికీ వ్యవసాయ రంగానికి మాత్రం కోలుకోలేని దెబ్బే పడింది. ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతాల్లో...
మోదీ పట్ల గొప్ప గౌరవం.. త్వరలో భారత్తో వాణిజ్య ఒప్పందం – డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో భారతదేశంతో ఒక కీలకమైన వాణిజ్య ఒప్పందం (Trade Deal) కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, భారత ప్రధాని నరేంద్ర మోదీ పట్ల తనకు గొప్ప...
మొంథా తుఫాన్.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
మొంథా తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకే కాకుండా, ఉపాధి కోల్పోయిన మత్స్యకారులు, చేనేత కార్మికులకు ప్రభుత్వం చేయూత అందించేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల...
తుఫాన్ తీవ్రతపై సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకిన తర్వాత, రాష్ట్రంలో జరిగిన భారీ నష్టంపై ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు గారు సమీక్షా పర్వంలో భాగంగా ఏరియల్ సర్వే నిర్వహించారు. రాష్ట్రంలోని...
రఫేల్ యుద్ధ విమానంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గగన విహారం
భారత రాష్ట్రపతి, త్రివిధ దళాల సుప్రీం కమాండర్ అయిన శ్రీమతి ద్రౌపది ముర్ము బుధవారం (అక్టోబర్ 29, 2025) హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరంలో రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించి ఒక చారిత్రక...
















































