మొంథా ఎఫెక్ట్.. తెలంగాణలో విస్తారంగా వర్షాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వణికిస్తున్న మొంథా తుఫాను నిన్న రాత్రి నర్సాపూర్ వద్ద తీరం దాటింది. దీని తీవ్రత ధాటికి ఏపీలో జనజీవనం అస్తవ్యస్తమయింది. ఇదిలావుంటే, మరోవైపు దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు...
తెలుగు సినిమా కార్మికులపై వరాల జల్లు కురిపించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంగళవారం హైదరాబాద్లోని యూసుఫ్గూడలో సినీ కార్మిక సంఘాల ప్రతినిధులు ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు సినీ పరిశ్రమ కార్మికులకు...
మొంథా తుఫాన్.. అర్ధరాత్రి వరకూ సచివాలయంలోనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్
మొంథా తుఫాను తీరం దాటినప్పటికీ, దాని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, అధికారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సమస్యలు ఉన్న ప్రాంతాల్లో అధికారులు,...
తీరం దాటిన మొంథా.. ఏపీ అతలాకుతలం
తీవ్ర తుఫాన్ మొంథా ఆంధ్రప్రదేశ్ తీరాన్ని మంగళవారం అర్ధరాత్రి తర్వాత దాటింది. ఈ సమయంలో గంటకు 90–110 కిలోమీటర్ల వేగంతో బీభత్సకరమైన గాలులు వీచడంతో తీరప్రాంతాలు అల్లకల్లోలమయ్యాయి. సముద్రంలో రాక్షస అలలు ఎగసిపడ్డాయి.
ఏడు...
రష్యా నుండి ఆయిల్ కొనుగోళ్లు నిలిపివేసిన ఇండియన్ రిఫైనరీలు
ఉక్రెయిన్తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై అమెరికా విధించిన ఆంక్షల కారణంగా భారతీయ చమురు రిఫైనరీలు రష్యా నుంచి కొత్త ముడి చమురు కొనుగోలు ఆర్డర్లను తాత్కాలికంగా నిలిపివేశాయి. ఈ ఆంక్షలపై మరింత స్పష్టత...
కేంద్ర ఉద్యోగులకు శుభవార్త.. 8వ వేతన కమిషన్కు కేబినెట్ ఆమోదం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఒక శుభవార్త అందించింది. 8వ వేతన కమిషన్ (8th Pay Commission) ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...
సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఆహ్వానం
శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించబోయే కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి అధికారిక ఆహ్వానం అందింది. ఈ మేరకు మంగళవారం శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్...
హరీశ్ రావుని పరామర్శించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుకి పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ రావు కన్నుమూశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల...
ఏపీలో జిల్లాల పునర్విభజనపై సీఎం చంద్రబాబు కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. దీనిలో భాగంగా నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్ సబ్-కమిటీతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కొత్త జిల్లాల...
మొంథా తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
మొంథా తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ గారు కాకినాడ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. తుపాను కాకినాడ ప్రాంతంలో తీరం...
















































