ముంచుకొస్తున్న మొంథా తుఫాను.. సీఎం చంద్రబాబు పూర్తిస్థాయి పర్యవేక్షణ
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన వాయుగుండం “మొంథా తుఫాన్”గా మారే అవకాశం ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం అత్యంత అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్ని విభాగాల సమన్వయంతో తుపాన్...
మాజీ మంత్రి హరీశ్రావు ఇంట విషాదం.. తండ్రి సత్యనారాయణ మృతి
తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయనకి పితృవియోగం కలిగింది. హరీశ్రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ గారు కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈరోజు తెల్లవారుజామున...
టీటీడీ పరకామణి కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కు సంబంధించిన 'పరకామణి వ్యవహారం'పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అత్యంత కీలక ఆదేశాలు జారీ చేసింది. పరకామణిలో చోటుచేసుకున్న అక్రమాలు, నిధుల మళ్లింపు మరియు అవకతవకలపై ఏపీ సీఐడీ...
మెగాస్టార్ డీప్ఫేక్ కేసు.. సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్
మెగాస్టార్ చిరంజీవి ఫోటోలను అశ్లీల వీడియోలుగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన డీప్ఫేక్ కేసులో విచారణ జరుగుతున్నట్లు నగర పోలీస్ కమిషనర్ (సీపీ) వి.సి. సజ్జనార్ తెలిపారు. ఈ కేసు...
మొంథా తుఫాన్ వేళ.. సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తీవ్ర తుఫాన్గా మారి ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమై, అన్ని విధాలుగా ముందస్తు చర్యలు చేపట్టింది. కాగా, థాయ్లాండ్ ఈ...
తదుపరి సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్.. కేంద్రానికి సీజేఐ గవాయ్ సిఫారసు
భారత సర్వోన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, సుప్రీంకోర్టు సంప్రదాయాన్ని అనుసరించి, తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ పేరును...
కరూర్ బాధితుల కుటుంబాలను కలిసిన విజయ్.. ఆర్థిక సాయం అందజేత
ప్రముఖ తమిళ నటుడు మరియు తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ అధినేత విజయ్ సోమవారం కరూర్ తొక్కిసలాట బాధితులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా తమిళనాడులోని కరూర్ జిల్లాలో ఇటీవల జరిగిన తొక్కిసలాటలో...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల. రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మక పోరాటంగా తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించే బాధ్యతను ఆయనే స్వయంగా భుజాన...
ఏపీకి ‘మొంథా’ ముప్పు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి 'మొంథా' తుఫాన్గా మారింది. థాయ్లాండ్చే పేరు పెట్టబడిన ఈ తుఫాన్ ప్రస్తుతం చెన్నైకి 720 కి.మీ., విశాఖకు 790 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది...
కుమ్రం భీమ్ పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నెలవారీ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' 127వ ఎపిసోడ్లో తెలంగాణకు చెందిన గొప్ప ఆదివాసీ పోరాట యోధుడు కుమ్రం భీమ్ త్యాగాలను, ధైర్యాన్ని కొనియాడారు. "నిజాం...













































