వక్ఫ్బోర్డు సవరణ బిల్లుకు ఆమోదం..
వివాదాస్పద వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లుకు ఎట్టకేలకు లోక్సభలో ఆమోద ముద్ర పడింది. బిల్లుకు అనుకూలంగా 288 ఓట్లు పోలవగా బిల్లును వ్యతిరేకిస్తూ 232 ఓట్లు పోలయ్యాయి. దీంతో లోక్సభలో ఈ బిల్లు...
భారత్-పాకిస్తాన్ సరిహద్దులో కాల్పుల ఉద్రిక్తత: LOC వద్ద చొరబాటుకు పాక్ యత్నం.
భారత్-పాకిస్తాన్ సరిహద్దులో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా కృష్ణ ఘాటి సెక్టార్లో నియంత్రణ రేఖ (LOC) వద్ద పాక్ ఆర్మీ చొరబాటుకు పాల్పడింది. ఈ ఘటనలో మందుపాతర పేలడంతో పాటు,...
తెలంగాణ సీఎంకు రేణూ దేశాయ్ స్పెషల్ రిక్వెస్ట్
హెచ్సీయూ భూవివాదం రోజురోజుకీ ముదురుతోంది.ఓవైపు విద్యార్థులు తమ యూనివర్సిటీ భూమిని అన్యాక్రాంతం చేయొద్దని నిరసనలు చేస్తుంటూ మరోవైపు రాజకీయ నేతలు ఎంటర్ అయి వీరికి మద్దతునిస్తున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున చెట్లని నరికేస్తూ..వణ్యప్రాణులు,...
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూ వివాదం: విద్యార్థుల ఆందోళన ఉద్ధృతం, పోలీసుల లాఠీచార్జ్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో (HCU) భూ వివాదం తీవ్రస్థాయికి చేరుకుంది. యూనివర్సిటీ ఈస్ట్ క్యాంపస్ ప్రాంతంలో భూమిని పరిరక్షించాలనే ఉద్దేశంతో విద్యార్థి సంఘాలు, ఫ్యాకల్టీ సభ్యులు ర్యాలీ చేపట్టారు. అయితే, పోలీసులు వారిని...
ఆగని పసిడి పరుగులు
ఇప్పటికే ఆకాశాన్నంటున్న పసిడి ధరలు.. ఏప్రిల్ నెల ప్రారంభం నుంచే సరికొత్త రికార్డును సృష్టిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్రేడ్ వార్ వల్ల...
నందమూరి కుటుంబానికి టీడీపీ పగ్గాలు..
ఏపీ రాజకీయాల్లో నందమూరి కుటుంబానికి ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేశారు నందమూరి తారకరామారావు. అలా అప్పుడు ఎన్టీఆర్ వేసిన బాటతో.. అటు వెండితెరను కూడా ఏలుతోంది ఆ కుటుంబం. అయితే ఇప్పుడు నందమూరి...
భోజనాన్ని గబగబా తినేస్తున్నారా? అయితే ఇది మీకోసమే..
బిజీబిజీ లైఫ్లో పడి చాలామందికి ఫుడ్ తినడానికి కూడా టైమ్ ఉండదు. కోటి విద్యలు కూటి కొరకే అన్న విషయాన్ని కూడా మరచిపోయి.. నాలుగు మెతుకులు హడావుడిగా తినేసి మమ అనిపించేస్తారు. అయితే...
వక్ఫ్ అంటే ఏంటో మీకు తెలుసా?
కొద్దిరోజులుగా దేశ వ్యాప్తంగా వక్ఫ్ బిల్లుపై విపరీతమైన చర్చ జరుగుతోంది. ఇది వివాదాస్పద బిల్లు అని విపక్షాలు ఆరోపణలు చేస్తుంటే.. ఇన్నాళ్లకు ముస్లింలకు న్యాయం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం వాదిస్తోంది. వక్ఫ్ బిల్లుపై...
CM చంద్రబాబు: పింఛన్ల పంపిణీ మెగా DSC నోటిఫికేషన్పై కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్త గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందజేసి, వారి సమస్యలను...
Video: మరో అంతరిక్షంలోకి సునీతా విలియమ్స్.. ఎప్పటి నుంచి ఎప్పటి వరకంటే?
వ్యోమగామిగా అనేక సాహసోపేతమైన ప్రయాణాలు చేసిన సునీతా విలియమ్స్ మరోసారి అంతరిక్షంలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. తొమ్మిది నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లో గడిపిన ఆమె, భూమికి తిరిగొచ్చిన వెంటనే...
















































