తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలెర్ట్..

0
తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులుగా కాస్త చల్లబడినా..మళ్లీ ఎండలు మండిపోతున్నాయి. ఉదయం తొమ్మిది దాటితే చాలు.. బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. రెండు రాష్ట్రాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు....

ఏపీ లిక్కర్ స్కాంలో సీబీఐ, ఈడీ ఎంట్రీ..?

0
ఏపీ లిక్కర్ స్కాం పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ఎప్పుడయితే ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు లోక్ సభ సాక్షిగా ఏపీ లిక్కర్ స్కామ్.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే కూడా పెద్దదంటూ...

ఏడిస్తే ఆరోగ్యప్రయోజనాలున్నాయని తెలుసా

0
కొంతమంది చిన్న విషయానికి పెద్ద విషయానికి ఏడుస్తూ ఉంటారు. దీంతో ఏంటీ చిన్న పిల్లల్లా ఏడుస్తున్నారని అంటుంటారు. కానీ అలా ఏడవటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సహజంగా...

వెలుగులోకి వస్తున్న విడదల రజిని తప్పులు

0
చేసుకున్నవారికి చేసుకున్నంత అన్న సామెత ఇప్పుడు అక్షరాలా వైసీపీ నేతలకు వర్తిస్తుంది.అధకారం ఉంది కదా అని ఆనాడు అడ్డగోలు పనులు చేయడం, అడ్డంగా మాట్లాడటంతో.. ఇప్పుడు ఒక్కొక్కరిగా జైలు ఊచలు లెక్క పెడుతున్న...

శ్రేయస్ అయ్యర్ వీరోచిత ఇన్నింగ్స్.. పంజాబ్ కింగ్స్ ఘన విజయం!

0
పంజాబ్ కింగ్స్ జట్టు ఐపీఎల్ 2025 సీజన్‌ను విజయవంతంగా ఆరంభించింది. మంగళవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 11 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్, 5...

యూఎస్ గ్రీన్ కార్డు ఉందని రిలాక్స్‌ అవడానికి లేదట..

0
అమెరికా అధ్యక్షుడిగా మరోసారి కూడా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టాక..తన 2.0 పాలనలో తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికాలో ఉంటున్న వలసదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపిస్తుండటంతో అక్కడున్నవారంతా...

మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

0
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త అందించారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను మార్చి నెలలో విడుదల చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియను...

ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్

0
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 12వ తరగతి అకౌంటెన్సీ పరీక్షలో విద్యార్థులు ప్రాథమిక, నాన్-ప్రోగ్రామబుల్ కాలిక్యులేటర్‌లను ఉపయోగించేందుకు అనుమతించేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రతిపాదనను సీబీఎస్‌ఈ పాఠ్య ప్రణాళిక కమిటీ ఆమోదించగా,...

తెలంగాణలో మరో కంపెనీ పెట్టుబడి.. BYD ఎలక్ట్రిక్ కార్ల ప్లాంట్

0
చైనా ఆధారిత ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ బీవైడీ (BYD) భారతదేశంలో తమ మొట్టమొదటి ఉత్పాదన ప్లాంటును ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ప్రత్యేకంగా, ఈ ప్లాంట్‌ను తెలంగాణలో స్థాపించేందుకు ప్రణాళికలు రూపొందించాయి....
ATM Withdrawal Charges Revised Higher Fees From May 2025

మారిన ATM విత్‌డ్రాయిల్ రూల్స్: అదనపు ఛార్జీల ఎంతంటే?

0
ATMల ద్వారా నగదు విత్‌డ్రా చేసే వినియోగదారులకు ముఖ్యమైన సమాచారం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా ATM లావాదేవీలకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త మార్పుల ప్రకారం,...