అదనపు కట్నం వేధింపులు కేసులో భర్తకు జీవితఖైదు, అత్తకు ఏడు సంవత్సరాల శిక్ష
హైదరాబాద్లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కేసులో రంగారెడ్డి కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. 2017లో చోటుచేసుకున్న ఈ ఘటనలో అదనపు కట్నం కోసం భర్త మరియు అత్తవారి వేధింపులు తట్టుకోలేక...
అవినీతిపై కఠిన చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి..
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా ఉండాలని, ప్రతీకార రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. మునుపటి ప్రభుత్వాలు...
లక్నో చేతిలో ఓటమి: పిచ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్యాట్ కమిన్స్
లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమి సన్రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్కు నిరాశను మిగిల్చింది. తొలిమ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై 286 పరుగుల భారీ స్కోర్ సాధించి ఐపీఎల్ చరిత్రలో రెండో అతి...
మంత్రి నారా లోకేష్ చేసిన ఆ ఒక్క పనికి ప్రశంసల జల్లు..
ఓ మహిళ అవయవ దానం చేయడంతో.. మరొకొందరి ప్రాణం నిలబడింది. ఈ మహత్తర కార్యానికి మంత్రి నారా లోకేష్ సహకారం తోడవడంతో.. విజయవంతంగా అవయవాల తరలింపు పూర్తయింది. గుంటూరు రమేష్ ఆసుపత్రిలో చికిత్స...
భారత్లో 2వేల యూఎస్ వీసాల అపాయింట్మెంట్లను రద్దు చేసిన అమెరికా
డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక.. అమెరికా వెళ్లడానికే చాలామంది భయపడుతున్నారు. అలాగే ఇప్పుడు అమెరికాలో ఉన్న వివిధ దేశాలవారు ట్రంప్ మళ్లీ ఎప్పుడు, ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని వణికిపోతున్నారు. అంతా...
పిఠాపురంపై ఏపీ ఉపముఖ్యమంత్రి స్పెషల్ ఫోకస్
ఏపీలో పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి.. ఉప ముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురం డెవలెప్మెంట్పై గురువారం రోజు అధికారులతో కలిసి అమరావతిలో సమీక్ష నిర్వహించిన ఆయన.. శాంతిభద్రతలు, వేసవిలో నీటి...
గులాబీతోనే కాదు..గడ్డి గులాబీతో కూడా బోలెడు లాభాలున్నాయట..
గులాబీలు అంటే చాలా మందికి ఇష్టం. ఇవి అలంకరణకే కాక బ్యూటీ ప్రొడక్ట్స్లోనూ బాగా ఉపయోగిస్తారు. అయితే గడ్డి గులాబీ లేదా టేబుల్ రోజా వల్ల కూడా ఆరోగ్యానికి, అందానికి చాలామంచిదని ఆరోగ్య...
భారత్ సురక్షిత దేశమా? ప్రమాదకర దేశమా?
ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ దేశానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. కొన్ని దేశాలు ఆర్థికంగా ఎదుగుతూ ఉంటే.. కొన్ని దేశాలు పేదరికంతో అల్లాడిపోతున్నాయి. అలాగే కొన్ని దేశాలు ప్రశాంతంగా ఉంటే..కొన్ని నిత్యం హింస,...
డొక్కా సీతమ్మ బయోపిక్ వివాదంలో.. కోర్టు తలుపుతట్టిన దర్శక నిర్మాతలు
తెలుగు నేల గొప్ప మానవతావాది డొక్కా సీతమ్మ జీవిత కథ సినిమాగా రూపుదిద్దుకోనుంది. ఆంధ్రుల అన్నపూర్ణగా పేరొందిన ఆమె జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు రామకృష్ణ దర్శకత్వంలో వి. ప్రభాకర్ గౌడ్ ఈ చిత్రాన్ని...
తెలుగు ప్రజలకు ప్రభుత్వం ఉగాది కానుక..
తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి కొన్ని ప్రభుత్వ పథకాలను కూడా ప్రారంభించాలని రేవంత్ ప్రభుత్వం చూస్తుంది. ముఖ్యంగా ఈ ఉగాది నుంచి రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు...














































