ఫ్రాన్స్ పర్యటన..ప్రధాని మోదీ, గూగుల్ సీఈవో ట్వీట్స్ ..
మోదీని కలవడం ఆనందంగా ఉందని.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్లో జరిగిన ఏఐ యాక్షన్ సమ్మిట్లో పాల్గొనడానికి ప్రధాని నరేంద్రమోదీ వెళ్లారు. అక్కడ సమావేశం తర్వాత గూగుల్...
తెలంగాణ రైతుల ఖాతాల్లో జమవుతున్న రైతుభరోసా డబ్బులు..!
తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా 15వేల రూపాయలు ఇస్తామని 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఎన్నికలు ముగియడం..కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదయిపోయిందని...
ఈ పప్పులు తరచూ తింటే బొజ్జ కరిగిపోతుందట..
ఊబకాయం కంటే కూడా చాలామందిని వేధించే సమస్య బొజ్జ. ఎన్ని ప్రయత్నాలు చేసినా పొట్ట తగ్గకపోగా..చూడటానికి అందవిహీనంగా ఉంటుంది. ఇలాంటివారు ఉలవలు, ఎర్రకందిపప్పు, పెసరపప్పులు తరచూ తింటూ పొట్టలో కొవ్వు కరిగించేసుకోవచ్చని అంటున్నారు....
డిప్యూటీ సీఎం ఆలయాల సందర్శన వెనుక వ్యూహం ఉందా?
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలయాల సందర్శనను ప్రారంభించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న అన్ని ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు. అందులో భాగంగా నిన్న కేరళ చేరుకున్న పవన్.. మూడు రోజులపాటు కేరళతో...
గుడ్డే కాదు.. గుడ్డు పెంకులు కూడా మంచివేనట..
సాధారణంగా గుడ్డు పెంకులు బయట పడేస్తారు. కానీ కొంతమంది మొక్కలకు ఎరువుగా వేస్తారు. అయితే గుడ్డులోని తెల్లటి భాగం మాత్రమే కాదు, పచ్చసొన చర్మం , జుట్టుకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు...
శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లే వారికి ఇదో గుడ్ న్యూస్!
హైదరాబాద్ నగరవాసులకు శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (RGIA) చేరుకోవడం కష్టతరంగా మారుతోంది. వ్యక్తిగత వాహనాలు ఉన్నవారు సులభంగా ప్రయాణం చేయగలిగినా, పేద, మధ్య తరగతి ప్రజలు అధిక ఛార్జీలతో ప్రైవేట్...
కమల్ హాసన్కు రాజ్యసభ సీటు..? డీఎంకే గేమ్ప్లాన్ అదేనా?
తమిళనాడులో ఎన్నికలకు మరో రెండేళ్లు ఉండగానే, రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. పొత్తులపై ఇప్పటి నుంచే మంతనాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత కమలహాసన్ను...
అమృతం సీరియల్ ఉండ్రాయి ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్ విషయాలు..
ప్రముఖ ట్రావెలర్ మనోజ్ఞ సూర్యదేవర ఇప్పటి వరకు ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి వివరిస్తూ వీడియోలు చేశారు. తాజాగా 90's కిడ్స్ ఫేవరెట్ సీరియల్ అమృతం సీరియల్ గురించి వివరించారు. అందులో ఓ ఎపిసోడ్...
ట్రంప్, మోదీ భేటీ: భారతీయుల భవిష్యత్తును ప్రభావితం చేసే కీలక చర్చలు?
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని గంటల్లో కీలక సమావేశానికి సిద్ధమవుతున్నారు. ఒకరినొకరు స్నేహితులుగా సంబోధించే ఈ నేతల భేటీపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ట్రంప్ దూకుడుగా...
ఏపీలో గ్రామీణాభివృద్ధికి బూస్ట్! వికసిత్ పంచాయత్ పథకంలో 15 పంచాయతీలు ఎంపిక
ఏపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అనేక పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఊపిరి పోస్తోంది. అలాగే, కొత్త పథకాలకు కూడా సహాయ సహకారాలు అందిస్తోంది. ఈ క్రమంలో తాజాగా...
















































