కొత్త రేషన్ కార్డుల కోసం ఉత్కంఠ: మీ సేవా కేంద్రాల వద్ద భారీ క్యూ!
ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో కీలక నిర్ణయాలు తీసుకోవడంతో ‘మీ సేవా’ కేంద్రాల వద్ద ప్రజలు భారీగా ఉన్నారు. కొత్త కార్డుల జారీతో పాటు, పాత కార్డుల్లో మార్పులు, కొత్త...
21,413 పోస్టల్ ఉద్యోగాలు..ఈ ఛాన్స్ మిస్ కావొద్దు!
భారత తపాలా శాఖలో భారీ ఉద్యోగావకాశం!భారత తపాలా శాఖ (India Post) 21,413 గ్రామీణ్ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్లో 1,215, తెలంగాణలో 519...
హోరాహోరీగా ఎమ్మెల్సీ ఎన్నికలు
పార్లమెంటు ఎన్నికల తరువాత జరిగే అత్యంత కీలకమైన ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలే. అందుకే అధికార పార్టీ కాంగ్రెస్ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోగా.. పార్లమెంటు ఎన్నికలలో సత్తాచాటిన బీజేపీకి ఎన్నికలు మరింత...
పెరుగన్నం అంటే ఇష్టం ఉన్నా.. వారు మాత్రం అస్సలు టచ్ చేయకూడదట..
పెరుగు తినడం వలన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయని పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు.. అయితే చాలామంది ఎన్నికూరలు , పచ్చళ్లు ఉన్నా చివరలో పెరుగన్నం తిననిదే భోజనం చేసినట్లు ఉండదని ఫీలవుతారు. అలాగే మరికొందరు...
కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
ఏపీలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో కేటాయించిన ఇళ్లు, ఇళ్ల స్థలాలపై పునర్విచారించాలని ఆదేశించింది. ఐదు రోజుల్లోనే ఈ సర్వే చేసి.. అనర్హులను గుర్తించాలని కలెక్టర్లకు...
తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన లిక్కర్ ధరలు..
ఏపీ, తెలంగాణ మందుబాబులకు షాక్ తగిలింది. లిక్కర్ ధరలు పెంచుతూ ఏపీ ,తెలంగాణ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. రూ.99కు అమ్మే బ్రాండ్ , బీర్ తప్ప.. మిగిలిన అన్ని కేటగిరీల మద్యం ధరలను...
తిరుమల లడ్డూ వివాదంలో నలుగురు అరెస్ట్..మరిన్ని అరెస్టులకు రెడీ
తిరుమల లడ్డూ వివాదానికి సంబంధించి సీబీఐ విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా ఏర్పాటయి.. కొద్ది రోజులుగా విచారణ కొనసాగుతూ వస్తోంది. కాగా ఈ కేసులో.....
ఐవీఆర్ కాల్ గురించి అవగాహన లేకపోతే అకౌంట్ ఖాళీనే..
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ.. ప్రపంచవ్యాప్తంగా రోజుకో కొత్తరకం డిజిటల్ మోసాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ప్రజలను మోసం చేయడానికి నేరగాళ్లు రకరకాల కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. అయితే ఇందులో ముఖ్యంగా ఫేక్ ఐవిఆర్...
గుడ్డు రోజూ తినడం మంచిదే కానీ ..
గుడ్డు ఎముకలకు బలాన్ని ఇస్తుందని, గుండెను ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుందని చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకూ రోజూ గుడ్డు తినాలని చెబుతారు.అయితే, అధిక రక్తపోటు ఉన్నవారు మాత్రం గుడ్లకు దూరంగా...
ఢిల్లీ పీఠం దక్కేదెవరికి
హస్తినలో బీజేపీ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు కాస్త ఆలస్యం కానుంది. ఎన్నికల సంప్రదాయం ప్రకారం ఢిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థిని బీజేపీ ప్రకటించకుండానే.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించింది.దీంతో ఇప్పుడు ఢిల్లీ...















































