ట్రంప్ 2.0లో ప్రధాని మోదీకి ప్రత్యేక ఆహ్వానం
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ 2.0 ప్రభుత్వం కొలువుదీరగా..ఆరునెలల క్రితం భారతదేశంలో నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పడింది. ఈ ఇద్దరు మిత్రులు అయిన ఇప్పుడు ఐదేళ్ల తర్వాత మళ్లీ కలుసుకోబోతున్నారు. ట్రంప్ ప్రత్యేకంగా...
పిల్లలను దండించైనా దరిలో పెట్టాల్సిందే..
ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి అందరికీ సుపరిచితమే. 12 నెలల్లో 12 భాషలు నేర్చుకున్న ఘనత స్వామివారికుంది. వేద విద్యని సమస్త సమాజానికి విస్తరింపజేయడానికి ఎన్నో వేదాశ్రమాలను కూడా ఆయన స్థాపించారు....
TSRTC బస్సుల ట్రాఫిక్ ఉల్లంఘనలు – భారీ చలాన్లు!
హైదరాబాద్ నగర ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. ఇందులో ముఖ్యంగా రోడ్లపై నిబంధనల్ని పాటించకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ద్విచక్రవాహనాలు, కార్లతో పాటు ప్రభుత్వ TSRTC బస్సులు కూడా ట్రాఫిక్ రూల్స్ను...
ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ పరాజయానికి 5 కీలక కారణాలు..!
27 ఏళ్ల అనంతరం భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఢిల్లీలో తిరిగి అధికారంలోకి వచ్చింది. అర్వింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 12 ఏళ్ల పాలనకు తెరపడింది. బీజేపీ విజయంతో...
Video: సముద్రంలో భూకంపం.. ఎంత డేంజరో తెలుసా..? ఇక సునామే.. ఆ దేశాలు అప్రమత్తం..
కరేబియన్ సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. హోండురస్కు ఉత్తరాన రిక్టర్స్కేల్పై 7.6 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భూకంప ప్రభావం కొలంబియా, కోస్టారికా, నికరగువా, క్యూబా దేశాలపై పడింది. అమెరికాకు చెందిన జియోలాజికల్...
ఢిల్లీ సీఎం అతిశీ గెలిచినా.. ఎందుకు సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నారు?
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) తీవ్ర పరాజయం ఎదుర్కొంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 22 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. ముఖ్యంగా పార్టీ...
ప్రధానితో మీటింగ్పై మెగాస్టార్ ట్వీట్
భారత్ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్గా తీర్చిదిద్దేక్రమంలో మోదీ ప్రభుత్వం త్వరలోనే పలు కీలక నిర్ణయాలను తీసుకోనుంది. దీనిలో భాగంగానే ఈ ఏడాది చివరిలో WAVES సమ్మిట్.. అంటే వరల్డ్ ఆడియో విజువల్ అండ్...
పిస్తాపప్పు రోజూ తింటే అన్ని లాభాలా?
డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ ఆరోగ్యానికి ఎంతో మంచివని డాక్టర్లు చెబుతూ ఉంటారు. అయితే వాటిలో కొన్నిమాత్రం ఇంకాస్త ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తాయి. అలాంటివాటిలో పిస్తా పప్పుకూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
పిస్తాలో జింక్...
రతన్ టాటా వీలునామాలో ఉన్న మోహినీ మోహన్ దత్తా ఎవరు?
దివంగత వ్యాపార దిగ్గజం రతన్ టాటా..వీలునామా తాజాగా సంచలనాలకు కేరాఫ్గా మారింది. రతన్ టాటా వీలునామా ఓపెన్ చేస్తే.. అందులో ఉన్న ఓపేరు టాటా కుటుంబ సభ్యులనే కాదు.యావత్ దేశాన్ని కూడా ఆశ్చర్యంలో...
వాల్తేర్ డివిజన్ కాదు ఇకపై విశాఖపట్నం డివిజన్
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏపీ ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర విభజన టైమ్లో ఇచ్చిన హామీని ఇప్పుడు నేరవేర్చుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేయడంతో..ఏపీ వాసుల ఏళ్ల...
















































