దేశంలో కరోనా: కొత్తగా 13203 పాజిటివ్ కేసులు, 131 మరణాలు
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 13,203 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,06,67,736 కు చేరుకుంది. కరోనాతో మరో 131...
ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగుల భద్రతకు ప్రత్యేక చర్యలు: సీఎం కేసీఆర్
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళా ఉద్యోగుల భద్రత, సౌకర్యాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఆదివారం నాడు వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులతో సమావేశం...
సిక్కిం సరిహద్దుల్లో భారత్, చైనా జవాన్ల మధ్య ఘర్షణ, పలువురికి గాయాలు
భారత్-చైనా సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తూర్పు లద్దాఖ్ ఘటన అనంతరం ఓవైపు ఇరు దేశాల మధ్య చర్చలతో ప్రతిష్టంభన కొనసాగుతుండగానే, తాజాగా సిక్కింలోని నకులా సరిహద్దుల్లో భారత్, చైనా...
పవన్ కళ్యాణ్ తో సోము వీర్రాజు భేటీ: తిరుపతి అభ్యర్థి, రాజకీయ పరిస్థితులపై చర్చ
తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో జనసేన-బీజేపీ ఉభయ పార్టీల అభ్యర్థి విజయం సాధించే దిశగా అనుసరించాల్సిన ప్రణాళికపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చర్చించారు. ఆదివారం...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 148 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 148 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఆదివారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 2,93,401 కి చేరింది. అలాగే...
దేశంలో కరోనా రికవరీ రేటు 96.83 శాతం, మరణాల రేటు 1.44 శాతం
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 14,849 పాజిటివ్ కేసులు, 155 మరణాలు నమోదవడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,06,54,533 కు చేరుకోగా, మరణాల...
మిషన్ భగీరథ నీటిని తాగాలి, బాటిళ్లు కూడా అందుబాటులోకి: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మిషన్ భగీరథ ద్వారా ఆరోగ్యకరమైన, పరిశుద్ధమైన మంచినీళ్లు అందుబాటులోకి వచ్చినందున ప్రజలు వాటిని తాగేలా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను కోరారు. మిషన్ భగీరథ నీళ్లు...
దేశంలో ఆదివారం ఉదయానికి 15,82,201 మందికి కరోనా వ్యాక్సిన్
దేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో కరోనా వాక్సిన్ పంపిణీ విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే దాదాపు 16 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ చేశారు. జనవరి 24, ఆదివారం ఉదయం...
లిప్ కేర్ పై హీరో ప్రిన్స్ టిప్స్
ప్రముఖ యువహీరో ప్రిన్స్ తన “The Prince Way” యూట్యూబ్ ఛానల్ లో వర్కౌట్, ఫిట్ నెస్, స్కిన్ కేర్, గ్రూమింగ్ వంటి అంశాలపై వీడియోలు అందించడంతో పాటుగా సప్లిమెంటేషన్ పై కూడా...
ఏపీలో పదో తరగతి పరీక్షలపై త్వరలో నిర్ణయం: మంత్రి ఆదిమూలపు సురేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై త్వరలోనే నిర్ణయం వెల్లడించనున్నట్టు మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. పదో తరగతి పరీక్షల షెడ్యూల్, ఇతర అంశాలపై కసరత్తు జరుగుతుందని చెప్పారు. ఏప్రిల్ లేదా...














































