త్వరలో తెలంగాణలో నూతన ఐటీ పాలసీ తీసుకొస్తాం: మంత్రి కేటిఆర్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రకటించిన ఐటీ పాలసీ ఐటి పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేసిందని, తెలంగాణకి అద్భుతమైన పేరును, పెట్టుబడులను, ఉపాధి అవకాశాలను సంపాదించిపెట్టిందని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి...
ఒకేరోజులో 2697 కరోనా కేసులు, 59 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. జనవరి 24, శనివారం నాడు 2697 కరోనా కేసులు, 59 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,06,354 కి...
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తో ఫ్రస్ట్రేటెడ్ ఉమన్ సునయన లైవ్ ఇంటరాక్షన్
లాక్డౌన్ సమయంలో “క్యాచ్ అప్ ఇన్ ఐసొలేషన్” పేరుతో పలువురు సినీ ప్రముఖులతో “Frustrated Woman” సునయన లైవ్ ఇంటరాక్షన్ నిర్వహించారు. అందులో భాగంగా ప్రముఖ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ తో నిర్వహించిన...
తెలంగాణలో కొత్తగా 197 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో మరో 197 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో జనవరి 23, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,93,253 కి చేరినట్టు...
కొత్తరకం కరోనా వైరస్: దేశంలో ఇప్పటికి 150 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో కొత్తరకం కరోనా వైరస్ (యూకే కరోనా స్ట్రెయిన్) పాజిటివ్ కేసుల సంఖ్య 150 కు చేరుకున్నట్లుగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పాజిటివ్ గా తేలిన వారిని...
ఆ రెండు ప్రాజెక్టులకు నిధులు ఆపొద్దు, బడ్జెట్లో కూడా నిధులు కేటాయిస్తాం: సీఎం కేసీఆర్
వలసల జిల్లాగా పేరొందిన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు, దుర్భిక్షానికి నెలవైన రంగారెడ్డి జిల్లాకు సాగునీరు అందించే పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ఈ ఏడాది చివరికి వందశాతం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...
ఏపీలో 24 గంటల్లో 43770 శాంపిల్స్ కి పరీక్షలు, 158 మందికి కరోనా పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శనివారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,86,852 కు చేరుకుంది. గత 24 గంటల్లో 43770 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 158...
ఆరుగురు యంగ్ క్రికెటర్లకు థార్ ఎస్యూవీ కార్లు, ఆనంద్ మహీంద్ర గిఫ్ట్
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ ను భారత్ 2-1 తో గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ చారిత్రక విజయాన్ని సాధించిన టీమిండియాకు ఇంకా శుభాకాంక్షలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి....
రక్షణై తోడుండే నేస్తం పోలీస్ – ఫ్రెండ్లీ పోలీస్ సాంగ్
అమూల్య డీజే సాంగ్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలంగాణ జానపద పాటలు, తెలుగు భక్తి పాటలు, డీజే సాంగ్స్ మరియు పలురకాల పాటల వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ వీడియోలో "రక్షణై మన...
నేతాజీ జయంతి : పరాక్రమ దివస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
స్వాతంత్య్ర సమరయోధుడు, భారత జాతీయ సైన్యం వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా శనివారం నాడు కోల్కతాలోని విక్టోరియా మెమోరియల్లో నిర్వహించిన ‘పరాక్రమ దివాస్’ వేడుకల కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర...













































