డిసెంబర్ 31 రాత్రి.. కార్లు, బైక్స్లో ఫ్రీ జర్నీ
న్యూ ఇయర్ వస్తుందంటేనే హైదరాబాద్ కొత్త జోష్ తో ఊగిపోతుంది. డిసెంబర్ 31 రాత్రి నుంచి పబ్ లు, బార్ అండ్ రెస్టారెంట్లు వంటివి న్యూ ఇయర్ వేడుకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంటాయి....
ఏపీకి భారీ పెట్టుబడులు! యువతకు లక్షల ఉద్యోగ అవకాశాలు వచ్చేనా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కీలక చర్యలు చేపట్టింది. మొత్తం రూ.1,82,162 కోట్ల పెట్టుబడులతో 2,63,411 మందికి ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్టులు అమలు కానున్నాయి. సోమవారం సచివాలయంలో...
తెలంగాణ ఐటీ రంగానికి కొత్త శకం! సత్య నాదెళ్ల తో సీఎం రేవంత్ చర్చలు..!
తెలంగాణ ఐటీ రంగాన్ని మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో అడుగు ముందుకేశారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన సీఎం, అనేక కీలక అంశాలపై చర్చించారు. హైదరాబాద్లోని నాదెళ్ల...
అందరిని ఆకట్టుకుంటున్న మరో లవ్ ఫెయిల్యూర్ సాంగ్.. యూట్యూబ్ లో అందుబాటులోకి..
యూట్యూట్ ఎన్నో భక్తి పాటలను, ఫోక్ సాంగ్స్ ని అందించిన లలిత ఆడియోస్ అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఇప్పటికే 15 వందలకు పైగా వీడియోలను అందించింది ఈ య్యూట్యూబ్ ఛానల్. నిరంతరం...
అర్చకుల జీతాలకు కొత్త పథకం! ఢిల్లీలో కేజ్రీవాల్ సంచలన హామీ
ఢిల్లీలో దగ్గరపడుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వరాల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా, ఆలయ పూజారులు మరియు గురుద్వారాల గ్రంథీల కోసం ప్రత్యేక పథకాన్ని ప్రకటించారు....
సంధ్య థియేటర్ ఘటనపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు: గోటితో పోయే దానిని గొడ్డలి వరకు తెచ్చారు!
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందడం పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన,...
రోహిత్, కోహ్లీ ఆట తీరుపై విమర్శలు! ఐదో టెస్టులో టీమిండియా కమ్ బ్యాక్ ఇస్తుందా?
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగో టెస్టు భారత క్రికెట్ జట్టుకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 155 పరుగులకే ఆలౌట్ కావడంతో ఆస్ట్రేలియా 184 పరుగుల...
పవన్ రికార్డును బద్దలు కొట్టిన పుష్ప 2
ఇండియన్ బాక్స్ ఆఫీసే కాదు ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 బ్రేక్ చేయని రికార్డు అంటూ ఏదీ లేదన్నట్లుగా టాక్ నడుస్తోది. ఎన్నో దశాబ్దాల నుంచి చెక్కు చెదరకుండా ఉన్న ఎణ్నో రికార్డ్స్ ని...
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎట్టకేలకు సీనియర్ ఐఏఎస్ అధికారి కె. విజయానంద్ నియమితులయ్యారు.దీనిపై ఏపీ ప్రభుత్వం ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత సీఎస్గా ఉన్న నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం...
నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభం జనవరి 1 నుంచి కాదు..
హైదరాబాద్లోనే అతి పెద్ద ఎగ్జిబిషన్ పేరు చెప్పగానే అందరికీ గుర్తుకువచ్చేది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించే నుమాయిష్. ఈ ఎగ్జిబిషన్ వచ్చిందంటే.. హైదరాబాద్ వాసులే కాదు జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి...














































