కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యాన్ని విక్రయిస్తే అంతే..
మద్యం విక్రయాలపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యాన్ని విక్రయిస్తున్న దుకాణాలపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసింది. దీనిపై సోమవారం భారీ జరిమానాలు విధిస్తూ...
పవన్ కళ్యాణ్కు అల్లు అర్జున్ కృతజ్ఞతలు తనేంటో మరోసారి ప్రూవ్ చేసుకున్న డిప్యూటీ సీఎం
కొద్ది రోజులుగా మెగా, అల్లు రెండు కుటుంబాల మధ్య నడుస్తున్న వివాదానికి చెక్ పడింది. వివాదానికి కారణమైన బన్నీ.. పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు చెప్పడంతో మెగా అభిమానులు ఖుషీఅవుతున్నారు. నిజానికి తెలుగు...
తెలంగాణలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్..
గత కొన్ని నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ వేగంగా పెరుగుతోంది. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (CEA) తాజా నివేదిక ప్రకారం, ఆగస్టులో 15,573 మెగావాట్ల డిమాండ్తో తెలంగాణ రాష్ట్రం ఐదవ స్థానానికి...
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్.. డిప్యూటీ సీఎంగా ఏక్నాథ్ షిండే కుమారుడు
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి అఖండ విజయాన్ని సాధించడంతో..ఇక ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఎట్టకేలకు దేవేంద్ర ఫడ్నవీస్కు సీఎం పీఠం దక్కింది. మహాయుతి...
చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తింటే చాలట
చలికాలంలో గొంతు, జలుబు, దగ్గు, శ్వాసకోశ వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. అలాగే ఈ కాలంలో గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. శీతాకాలంలో గుండెపై ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో.. గుండె...
పిల్లలు అడిగిందల్లా ఇస్తే ఏమవుతుంది? నిపుణులు ఏం చెబుతున్నారు?
ఒకప్పుడు ఎవరి ఇంట్లో చూసినా నలుగురుకు తగ్గకుండా పిల్లలుండేవారు. కానీ..ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకరో ఇద్దరు అంతకు మించి కనిపించడం లేదు. పెంచడానికి కష్టం అవుతుందనో.. సంపాదన పరంగా ఆలోచించో ఒకరిద్దరితోనే సరిపెట్టుకుంటున్నారు....
బిగ్ బాస్ షో టైమింగ్స్లో మార్పు గ్రాండ్ ఫినాలేకు డేట్ ఫిక్స్
బిగ్ బాస్ 8వ సీజన్కు మరికొద్ది రోజుల్లో ఎండ్ కార్డ్ పడనుండటంతో.. గ్రాండ్ ఫినాలేకు డేట్ ఫిక్స్ అయింది. అంతేకాకుండా.. బిగ్ బాస్ షో టైమింగ్స్లో కూడా మార్పులు చేశారు. ఈ రోజు...
రెండు రాష్ట్రాల సీఎస్ల ఆధ్వర్యంలో కీలక భేటీ ప్రాధాన్యత సంతరించుకున్న సమావేశం
చంద్రబాబు సీఎం అయ్యాక రెండు తెలుగు రాష్ట్రాలు,ప్రభుత్వాల మధ్య కొత్త వాతావరణం నెలకొంది.తాజాగా విభజన హామీల అమలుకు ఏపీ,తెలంగాణ సీఎంలు సూత్రప్రాయంగా అంగీకారాన్ని తెలిపారు. దీనిలో భాగంగా ఈ రోజు కీలక భేటీ...
చలి తగ్గింది..వేడి పెరిగింది ఢిల్లీలో కొత్త వాతావరణం
డిసెంబరులో సాధారణంగా ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 24- 26 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే తక్కువగా నమోదవుతూ ఉంటుంది. కానీ ఈసారి డిసెంబర్ మొదటి వారంలో ఉష్ణోగ్రత 26-27 డిగ్రీల వరకు ఉండొచ్చని...
దిగజారుతున్న ప్రేమలు, పెంపకాలు… సమాజం, శిక్షలు అంటే భయం లేదా ?
సామాజిక కార్యకర్త, ప్రముఖ న్యాయవాది అయిన ఆకుల రమ్య.. లా అండ్ ఆర్డర్, భారతీయ చట్టాలు, చట్టపరమైన మరియు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు సంబంధించిన అనేక అంశాల గురించి ‘న్యాయవేదిక’ పేరుతో తన యూట్యూబ్ ఛానల్లో...













































