కిడ్స్ గేర్ గేమింగ్ కన్సోల్ అన్ బాక్సింగ్
గేమ్స్ అంటే అందరికి ఇష్టమే… పెద్దవాళ్లు కూడా వయస్సుతో సంబంధం లేకుండా గేమ్స్ ఆడుతుంటారు. ఒకప్పుడు గేమ్స్ ఆడడానికి నలుగురు మనుషులు, గ్రౌండ్, గేమ్కు సంబంధించిన వస్తువులు కావాల్సి వచ్చేవి. కానీ ఇప్పుడు...
జొమాటో సీఈఓ జాబ్ ఆఫర్: జీతం లేని ఉద్యోగానికి రూ. 20 లక్షలు చెల్లించాలటా..!
జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఇటీవల వినూత్నమైన జాబ్ ఆఫర్ ప్రకటించారు, ఇది సాధారణ ఉద్యోగ ఆఫర్లకు పూర్తిగా విభిన్నంగా ఉంది. సాధారణంగా కంపెనీ ఉద్యోగులకు జీతం చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఈ...
నటి కస్తూరికి రిలీఫ్: బెయిల్ మంజూరు చేసిన కోర్టు
తెలుగువారిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టైన నటి కస్తూరి శంకర్కు ఎగ్మూర్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల చెన్నైలో జరిగిన తమిళ బ్రాహ్మణ సమ్మేళనంలో కస్తూరి చేసిన...
తెలుగు పరిశ్రమలో రివ్యూలపై ఆంక్షల దిశగా నిర్మాతల నిర్ణయం
తెలుగు చిత్ర పరిశ్రమలో రివ్యూయర్లపై ఆంక్షలు అమలుకు నిర్మాతలు సీరియస్గా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తమిళనాడు చిత్ర పరిశ్రమలో రివ్యూయర్లపై తీసుకున్న చర్యలు తెలుగు పరిశ్రమలోనూ అమలు చేయాలనే ప్రణాళికలతో నిర్మాతలు...
LIC పాలసీదారులకు శుభవార్త: ల్యాప్స్ పాలసీల పునరుద్ధరణకు ప్రత్యేక అవకాశం
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) తన పాలసీదారులకు అరుదైన అవకాశాన్ని అందిస్తోంది. ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్ధరించుకోవడానికి LIC ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఈ అవకాశాన్ని ఆగస్టు 17, 2022...
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, కేటీఆర్ భేటీ: తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశం
హైదరాబాద్ నందినగర్లో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు (కేటీఆర్) భేటీ గురువారం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ సమావేశంలో వీరిద్దరు దాదాపు...
చలికాలంలో నారింజ పండ్లు తినొచ్చా? డాక్టర్లు ఏం చెబుతున్నారు?
చలికాలంలో నారింజలు తినకూడదని, ఇవి తినడం వల్ల జలుబు, కఫం వంటి సమస్యలు వస్తాయని చాలామంది వీటికి దూరంగా ఉంటారు. అంతేకాదు ఈ సీజన్లో చాలా మంది దగ్గు, గొంతు నొప్పితో ఇబ్బంది...
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు
ఏపీ కేబినెట్లో బుధవారం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా..కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈగల్ పేరుతో.. యాంటీ నార్కోటిక్ విభాగం ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్...
మహారాష్ట్రలో విజయం మహాయుతిదేనా? పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ అంచనా ఎలా ఉంది?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మహా సంగ్రామాన్ని తలపించాయి. దేశ ఆర్థిక రంగానికి గుండెకాయ వంటి ముంబాయి నగరాన్ని రాజధానిగా కలిగి ఉన్న రాష్ట్రంలో..జరిగిన అసెంబ్లీ ఎన్నికలు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్పార్టీలకు ప్రతిష్టాత్మకంగా...
దగ్గు,జలుబు వేధిస్తున్నాయా? ఈ రెండు పదార్థాలు కలిపి తింటే చాలు
చాలా మందికి చలికాలంలో రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. దీని వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తాయి.అయితే జలుబు, దగ్గు తగ్గిపోయినా కఫం మాత్రం అంత సులువుగా పోదు. దీని సింపుల్...















































