ఆ ఉద్యోగులందరూ తొలగింపు.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!
ఏపీలో కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాజకీయ నేతల సిఫార్సులతో ఏపీఎండీసీ అంటే ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలో ఎడాపెడా ఉద్యోగాలు ఇచ్చారనే విమర్శలు పెద్ద ఎత్తున...
2025లో మహాకుంభమేళా, పుణ్య స్నానం తేదీలు ఇవే..
హిందూ మతంలో ఒక ముఖ్యమైన ఘట్టం కుంభమేళా. దీనికోసం ప్రతీ హిందువు ఎదురుచూస్తుంటారు. మహా కుంభమేళా సందర్భంగా.. పవిత్రమైన నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ హరిస్తాయని చాలామంది నమ్మకం.కుంభమేళా సమయంలో కోట్లాది మంది...
మీటింగ్ కు అటెండ్ కాలేదని 99 మంది ఉద్యోగులను తొలగించిన సీఈఓ
అమెరికాలోని ఒక మ్యూజిక్ కంపెనీ సీఈఓ బాల్డ్విన్ 99 మంది ఉద్యోగులను ఒకే రోజులో తొలగించడం తీవ్ర చర్చనీయాంశమైంది. మొత్తం 111 మంది ఉద్యోగులు ఉన్న ఈ సంస్థలో, సమావేశానికి హాజరుకాని 99...
సీసీటీవీ వీడియో వైరల్: చిరుత దాడి నుంచి తప్పించుకున్న పెంపుడు కుక్క
రాజస్థాన్లోని మౌంట్ అబూలో ఒక ఆశ్చర్యకరమైన ఘటన చోటుచేసుకుంది. సన్రైజ్ వ్యాలీ ప్రాంతంలో అడవికి సమీపంగా ఉన్న ఒక ఇంటి ఆవరణలోకి చిరుత ప్రవేశించింది. ఆ ఇంటి గార్డెన్లో ఉన్న నల్ల లాబ్రడార్...
రైతులకు తీపి కబురు: మినీ ట్రాక్టర్లతో పొలం పనులు ఇక చిటికెలో, మీకు ఈ పథకం గురించి తెలుసా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు ఉపశమనం కలిగించే ప్రకటన చేసింది. రబీ పంట సీజన్ను దృష్టిలో పెట్టుకుని, రైతుల భూసారత పనులను సులభతరం చేయడానికి ప్రభుత్వం మినీ ట్రాక్టర్లపై ప్రత్యేక రాయితీని ప్రకటించింది. ఇది...
బేర్ మార్కెట్లో స్టాక్ పెట్టుబడులు పెడుతున్నారా..? భయాన్ని వీడాల్సిన సమయమిదే..
ఇటీవల భారత స్టాక్ మార్కెట్లు వరుసగా నష్టాలు చూస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ పెట్టుబడిదారులు భారీగా అమ్మకాలు చేపడుతుండడం ఇందుకు ప్రధాన కారణంగా నిలిచింది. గత అక్టోబర్ నుంచి అమ్మకాలు కొనసాగుతుండటంతో, మార్కెట్లు బలహీనంగా...
ఆసీస్ గడ్డపై విరాట్ కోహ్లీకి చివరి టెస్ట్ సిరీస్: సౌరవ్ గంగూలీ
భారత క్రికెట్ అభిమానులందరి దృష్టి ఇప్పుడు ఆసీస్ గడ్డపై మొదలుకాబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీపై ఉంది. నవంబర్ 22 నుంచి పెర్త్లో ప్రారంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై...
కార్తీక స్నానం ఎలా చేయాలి? ఏ సమయంలో చేయాలి?
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి వారి యూట్యూబ్ ఛానెల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి.. పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారాన్ని...
NPS Vatsalya Scheme: చిన్న వయసులోనే పొదుపు ప్రారంభించండి!
కేంద్ర ప్రభుత్వం చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఎన్పీఎస్ వాత్సల్య పథకం (నేషనల్ పెన్షన్ సిస్టమ్ వాత్సల్య) ద్వారా చిన్న వయసులోనే పెట్టుబడులు ప్రారంభించి, రిటైర్మెంట్ నాటికి భారీగా నిధులు సమకూర్చుకోవచ్చచ్చు....
జియో రూ.999 రీఛార్జ్ ప్లాన్ – లాంగ్ వ్యాలిడిటీతో ప్రీమియం బెనిఫిట్స్
దేశంలోని అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో, తన వినియోగదారుల కోసం అన్ని రకాల రీఛార్జ్ ప్లాన్లను అందిస్తూ, చవక ధరల్లో మెరుగైన సేవలను అందించడంలో ముందంజలో ఉంది. 49 కోట్ల మంది...















































