పుష్ప 2- ది రూల్ ట్రైలర్: ఊహించినదాని కంటే మించి మాస్ ఫీవర్
తెలుగు సినీ ప్రియులు, భారతీయ సినిమా ప్రేక్షకులందరూ ఎదురుచూస్తున్న పుష్ప 2: ది రూల్ ట్రైలర్ సెన్సేషన్ను సృష్టించింది. బీహార్లోని పాట్నాలో జరిగిన గ్రాండ్ ఈవెంట్లో ఈ ట్రైలర్ విడుదల కాగా, కేవలం...
జుట్టు ఊడిపోతుందని టెన్షన్ పడుతున్నారా…?కొబ్బరి నూనెలో వీటిని కలిపి రాస్తే అద్భుత ఫలితాలు
ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండానే అందరికీ జుట్టు రాలే సమస్య వస్తుంది. చిన్న వయసులో కొంతమంది బట్టతలతో బాధపడుతున్నారు. మారుతున్న జీవనశైలితో పాటు నీటి పొల్యూషన్ , గాలి పొల్యూషన్ వల్ల చాలామంది...
Border-Gavaskar Trophy: తొలి టెస్ట్కు రోహిత్ దూరం, బుమ్రా కి కెప్టెన్సీ బాధ్యతలు
భారత జట్టు ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమవుతోంది. నవంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే ఐదు టెస్ట్ల సిరీస్ తొలి మ్యాచ్ పెర్త్ వేదికగా జరగనుంది. అయితే జట్టు సారథి రోహిత్ శర్మ తన...
వేములవాడ దేవస్థానం అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. రాష్ట్ర బడ్జెట్లో ఈ ఆలయానికి రూ.116 కోట్ల నిధులు...
బ్రిటన్ రాజభవనంలో దొంగతనం.. ఏం ఎత్తుకెళ్లారో తెలుసా..?
బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన అత్యంత భద్రత గల విండ్సర్ క్యాజిల్లో దొంగతనం చోటుచేసుకోవడం సంచలనంగా మారింది. ప్రిన్స్ చార్లెస్ దంపతులు విశ్రాంతి కోసం ఉపయోగించే ఈ ప్రదేశంలో ఫెన్సింగ్ దూకి లోపలికి చొరబడ్డ...
నేటి ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా..నవంబర్ 20వ తేదీ సాయంత్రం ఫిక్స్
ఈరోజు జరగాల్సిన ఏపీ మంత్రి వర్గ సమావేశం వాయిదా పడింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుుడ సోదరుడు.. నారా రామ్మూర్తినాయుడు రెండ్రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా నిన్న ఆయన అంత్యక్రియలను...
బిగ్బాస్ కొత్త ట్విస్ట్.. వచ్చేవారం రెండు నామినేషన్లు
అంతా అనుకున్నట్లుగానే, సోషల్ మీడియాలో జరిగిన చర్చ ప్రకారమే.. బిగ్ బాస్ సీజన్ 8లో ఈవారం బిగ్బాస్ హౌస్లో ఎలాంటి ఎలిమినేషన్ లేకుండానే ముగిసింది. ఈవారం కంటెస్టెంట్స్ అంతా ఎలిమినేషన్ నుంచి తప్పించుకున్నారు.
నిజానికి...
జీ 20 సదస్సు బ్రెజిల్లో ప్రధాని నరేంద్ర మోదీ
జీ20 సదస్సులో పాల్గొననున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ తన మూడు దేశాల పర్యటనలో భాగంగా.. సోమవారం ఉదయం బ్రెజిల్ చేరుకున్నారు. నైజీరియాలో ఉత్పాదక పర్యటన ముగించుకుని..ప్రధాని మోదీ దక్షిణ అమెరికా దేశానికి...
కమ్మేసిన పొగమంచు.. ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్
ఢిల్లీలో వాయు కాలుష్యంతో పాటు పొగమంచు రోజురోజుకు పెరిగిపోతుంది. సోమవారం ఉదయం గాలి నాణ్యత సూచీ 481కిచేరుకున్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో ఢిల్లీలో తాజాగా ఆరెంజ్ అలర్జ్ జారీ చేశారు....
కైలాష్ గెహ్లాట్ రాజీనామా: ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి భారీ ఝలక్ తగిలింది. ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ పార్టీకి మరియు తన మంత్రి పదవికి కూడా రాజీనామా...















































