దళితులను కెసిఆర్ మోసం చేసాడు – బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కె లక్ష్మణ్ మాట్లాడుతూ,ఒక దళితుడిని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి, చేయకుండా దళితులను కెసిఆర్ మోసం చేసారని విమర్శించారు. అధికారంలోకి రాగానే దళితులకు మూడు ఎకరాల భూమిని...
వివేకానంద రెడ్డి హత్య కేసులో కొత్త ట్విస్ట్?
వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తులో పోలీసులు త్వరితగతిన పురోగతి సాధించటానికి, కొంతమందికి నార్కో పరీక్షలు చేయాలనీ నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా పులివెందుల లోని మాజీ ఎంపి వివేకానంద రెడ్డి ఇంటి...
అదానీ గ్రూప్ కు మూడు విమానాశ్రయాల బాధ్యత అప్పగించిన మోడీ ప్రభుత్వం
అదానీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ త్వరలో 3 విమానాశ్రయాలను స్వాధీనం చేసుకోనుంది. అహ్మదాబాద్, లక్నో మరియు మంగళూరు విమానాశ్రయాలు అభివృద్ధి కి సంబంధించి అదానీ గ్రూప్ కి బాధ్యతలు అప్పగిస్తూ జూలై 3...
త్వరలో సొంత గ్రామంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటన
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఈ వారంలో తన స్వస్థలమైన చింతామడక గ్రామం లో పర్యటించనున్నారు. ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి, ప్రభుత్వ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి కెసిఆర్ చింతమాడకను సందర్శిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో...
సైరా సంచలనాలు మొదలు, కర్ణాటక హక్కులు రూ. 32 కోట్లు?
కొణిదల ప్రొడక్షన్ కంపెనీ నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా, డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతోన్న చిత్రం సైరా నరసింహారెడ్డి . ఇటీవలే సినిమా చిత్రీకరణ పూర్తయింది, శరవేగంగా చిరంజీవి డబ్బింగ్...










































