నామినేషన్లో తడబడ్డ నిఖిల్.. ఈ వారం కూడా గరంగరంగా నామినేషన్లు
బిగ్ బాస్ సీజన్-8 ఇప్పటికే పది వారాలు పూర్తయ్యాయి. నిన్నటి ఎపిసోడ్ లో హరితేజ ఎలిమినేషన్ అయి బయటకు వచ్చేసింది. ఇక పదకొండో వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారో చెప్తూ సోమవారం వచ్చిన...
మనం తినేది నాణ్యమైన దాల్చిన చెక్కేనా? ఎలా తెలుసుకోవాలి ?
రతీయుల వంటకాల్లో సుగంధ ద్రవ్యాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ మసాలాలు ఆహారానికి రుచిని జోడించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయని పెద్దలు చెబుతుంటారు. మసాలా దినుసులలో ముఖ్యమైనది దాల్చినచెక్క. రుచి,...
అమ్మాయిగా మారిన టీమిండియా మాజీ క్రికెటర్ కొడుకు
టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కొడుకు ఆర్యన్ అమ్మాయిగా మారిపోయాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవలే హార్మోన్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకున్న ఆర్యన్.. ఇప్పుడు...
ఏపీలో ఆ స్థానానికి ఉప ఎన్నిక.. విడుదలయిన నోటిఫికేషణ్
ఏపీలో మరో ఉపఎన్నిక కోసం ఎన్నికల సంఘం ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని శాసనమండలిలో ఖాళీ అయిన స్థానిక సంస్థల, టీచర్స్ ఎమ్మెల్సీ స్ధానాల కోసం నోటిఫికేషన్ విడుదల అయింది....
పాన్, ఆధార్ రెండూ చెల్లవు.. డిసెంబర్ 31లోపు అలా చేయాలని కేంద్రం కొత్త రూల్..
ఇప్పుడు అన్ని ఆర్ధిక లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరిగా మారింది. బ్యాంకు అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికీ పాన్ కార్డు ఉండాల్సిందే. అందుకే ఎప్పటికప్పుడు పాన్ కార్డులు వాడుతున్న వారి కోసం కేంద్ర...
దేశంలో పెరుగుతున్న ఫ్యాటీ లివర్ డిసీజ్
భారతదేశంలో ఫ్యాటీ లివర్ డిసీజ్ ప్రబలుతోందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాటీ లివర్ డిసీజ్ను సాధారణ డిసీజ్గా చూడొద్దని దానిని మహమ్మారిగా గుర్తించాలని కేంద్రానికి డాక్టర్లు లేఖ రాశారు.డయాబెటిస్, ఊబకాయం రోగులలో...
ఏపీ బడ్జెట్ లో కేటాయింపులు ఇవే..
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రూ.2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ రూపొందించినట్లు ఆయన చెప్పారు. బడ్జెట్లో రెవెన్యూ వ్యయం అంచనా...
జార్ఖండ్లో హోరాహోరీ పోటీ.. వారిదే ఎడ్జ్ అంటున్న సర్వేలు
జార్ఖండ్ అసెంబ్లీకి ఏప్రిల్ 13,20 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరగబోతున్నాయి. జార్ఖండ్ అసెంబ్లీలో 81 సీట్లుండటంతో.. ఆధిక్యం కోసం ఇండియా కూటమితో ఎన్డీయే కూటమి హోరాహోరీ తలపడుతోంది. జార్ఖండ్ చిన్న రాష్ట్రం...
బుల్డోజర్లతో తొక్కించడానికి ఇదేమైనా పాకిస్థానా?: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నిన్న తన పుట్టిన రోజు సందర్భంగా మూసీ నది పరివాహక ప్రాంతాలలో పాదయాత్ర నిర్వహించారు....
300 బిలియన్ డాలర్లు దాటిన తొలి కుబేరుడుగా మస్క్..
తాజాగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్.. వ్యక్తిగత నికర సంపద 300 బిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. గతవారం టెస్లా షేర్లు 30 శాతానికి పైగా పుంజుకోవడంతో..తాజాగా ఎలాన్ మస్క్ సంపద 304...















































