జార్ఖండ్లో హోరాహోరీ పోటీ.. వారిదే ఎడ్జ్ అంటున్న సర్వేలు
జార్ఖండ్ అసెంబ్లీకి ఏప్రిల్ 13,20 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరగబోతున్నాయి. జార్ఖండ్ అసెంబ్లీలో 81 సీట్లుండటంతో.. ఆధిక్యం కోసం ఇండియా కూటమితో ఎన్డీయే కూటమి హోరాహోరీ తలపడుతోంది. జార్ఖండ్ చిన్న రాష్ట్రం...
బుల్డోజర్లతో తొక్కించడానికి ఇదేమైనా పాకిస్థానా?: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నిన్న తన పుట్టిన రోజు సందర్భంగా మూసీ నది పరివాహక ప్రాంతాలలో పాదయాత్ర నిర్వహించారు....
300 బిలియన్ డాలర్లు దాటిన తొలి కుబేరుడుగా మస్క్..
తాజాగా టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్.. వ్యక్తిగత నికర సంపద 300 బిలియన్ డాలర్ల మార్కును దాటేసింది. గతవారం టెస్లా షేర్లు 30 శాతానికి పైగా పుంజుకోవడంతో..తాజాగా ఎలాన్ మస్క్ సంపద 304...
రెయిన్ అలర్ట్.. ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
రానున్న 36 గంటల్లో బంగాళాఖాతంలో కొత్తగా అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో నవంబర్ 12 నుంచి 15 వరకు అంటే నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో...
నవంబర్ 14 నుంచి ప్రజా విజయోత్సవాలు..
నవంబర్ 14 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజా విజయోత్సవాలు నిర్వహించబోతుంది. అధికారంలోకి వచ్చిన ఈ పది నెలల్లో ఊహకందని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో...
ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. బిగ్ బాస్ హౌజ్ నుంచి వెళ్లిపోనున్నది వాళ్లేనా?
బిగ్ బాస్ సీజన్ 8లో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఈ వారం నామినేషన్స్లో గౌతమ్తో పాటు నిఖిల్, ప్రేరణ, యష్మి, విష్ణుప్రియ, పృథ్వీ, హరితేజ ఉండగా..వీరిలో యష్మి, పృథ్వీ,...
ఏపీలో టూరిజం సేవలు షురూ.. సీ ప్లేన్లో ఏపీ సీఎం చంద్రబాబు జర్నీ..
విజయవాడలోని పున్నమిఘాట్లో ఏపీ సీఎం చంద్రబాబు సీ ప్లేన్ టూరిజాన్ని ప్రారంభించారు. సీ ప్లేన్లో శ్రీశైలం బయలుదేరిన చంద్రబాబు.. అక్కడ మల్లికార్జున స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఈరోజు సాయంత్రం తిరిగి...
కళ్లు తిప్పుకోనివ్వని శివయ్య పాటను చూసి తరించండి..
అద్భుతమైన సాంగ్స్ వినాలనుకుంటున్నారా?.. అన్ని రకాల సాంగ్స్ దొరికే చోటు కోసం వెతుకుతున్నారా? అయితే మ్యాంగో మ్యూజిక్ యూట్యూబ్ ఛానెల్కు వచ్చేయండి. ఈ ఛానెల్లో అందరి మూడ్కు తగ్గట్లుగా ఎన్నో సాంగ్స్ అందుబాటులో ఉన్నాయి....
హైదరాబాద్ లో ట్రంప్ ట్విన్ టవర్స్
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ భారత్ లోను తన తన జోరు చూపిస్తున్నారు. ఎన్నికల వేళ ఎంతో మంది ఇండియన్స్ దృష్టి ట్రంప్ వైపు మళ్లాయి. అయితే ఇప్పుడు ట్రంప్ ఇండియన్స్ కి...
ఏపీకి మరో రెండు ప్రత్యేక రైళ్లు..
ఏపీలో మరో రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. అనంతపురం మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే డివిజన్ అధికారులు తెలిపారు. దీపావళి, ఛత్ పండగల అనంతరం ప్రజలు...














































