IPL 2025 : మెగా వేలంలో రూ.20 కోట్లు పలికే ఆటగాళ్లు వీరేనా..
సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో నవంబర్ 24, 25 తేదీల్లో జరగనున్న ఐపీఎల్ మెగా వేలం ప్రక్రియ క్రికెట్ ప్రేమికుల్లో ఎంతగానో ఉత్కంఠను రేపుతోంది. తమ అభిమాన ఆటగాళ్లను ఏ జట్టు ఎన్ని...
మాజీ మంత్రికి షాక్.. మల్లారెడ్డికి నోటీసులిచ్చిన ఈడీ..!
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. పీజీ మెడికల్ సీట్ల అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తాజాగా మల్లారెడ్డికి నోటీసులు అందజేశారు.
గత ఏడాది జూన్లో మల్లారెడ్డికి చెందిన 12...
మహిళపై అసభ్య కామెంట్స్ పెడితే ఖబడ్దార్: చంద్రబాబు
ఏపీలో మహిళలపై సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ అసభ్యంగా కామెంట్స్ చేస్తున్న వారిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్డలను కించపరిచేలా సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెడితే కఠిన...
బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కు బెదిరింపు కాల్..
బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కు బెదిరింపు కాల్ వచ్చింది. షారుఖ్ ఖాన్ నవంబర్ 2న తన 59వ పుట్టినరోజు జరుపుకున్నాడు సరిగ్గా 5 రోజుల తర్వాత ఆయనను చంపేస్తానని బెదిరింపు కేసు...
విష్ణుప్రియ మనసు ముక్కలు..
మెగా చీఫ్ కంటెండర్షిప్ కోసం బిగం బాస్ హౌస్లో పోటీలు జరిగాయి. యష్మి, విష్ణుప్రియ, ప్రేరణ.. ముగ్గురూ టఫ్ టాస్కులోనూ కష్టపడి ఆడారు. ఇప్పటికే రోహిణి, నబీల్ కంటెండర్షిప్ బ్యాడ్జులు గెలిచారు. మిగిలిన...
లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇలా చేయండి..
ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి గోపాలకృష్ణ సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి Gopala Krishna పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్నారు. అంతేకాకుండా ‘పరుచూరి పలుకులు’ పేరుతో పలు ఆసక్తికరమైన అంశాలపైన...
ట్రంప్-మస్క్ జిగ్రీ దోస్తానీ.. టెస్లా స్టాక్ భారీగా పెరిగింది!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ అఖండ మెజారిటీతో గెలుపొందడంతో తన స్నేహితుడు, ప్రపంచంలోనే నంబర్ 1 ధనవంతుడు ఎలోన్ మస్క్ పాత్ర కూడా ఉందనే విషయం అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు...
పండుగల ప్రభావం: భారీగా పెరిగిన పెట్రోలు, విద్యుత్ వినియోగం
పండుగల సీజన్ కారణంగా అక్టోబర్ నెలలో దేశంలో పెట్రోల్ అమ్మకాలు 7.3 శాతం పెరిగాయి. అయితే డీజిల్ వినియోగం 3.3 శాతం తగ్గింది. విద్యుత్ వినియోగం కూడా 14,047 కోట్ల యూనిట్లకు చేరుకుంది....
తెలంగాణ లో నిలిచిన మద్యం సరాఫరా..
తెలంగాణలో మందుప్రియులకు చేదువార్త. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సరఫరా నిలిచిపోయింది. సర్వర్ ప్రాబ్లమ్ వల్ల సరఫరా ఆగిపోవడం తో మద్యం డిపోల నుంచి డీలర్లు లిక్కర్ తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎక్సైజ్శాఖ సాఫ్ట్వేర్...
భూకబ్జాలకు పాల్పడితే 14 ఏళ్ల జైలుశిక్ష ఏపీ సర్కారు కీలక నిర్ణయం
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భూకబ్జాలకు పాల్పడే వారికి 14 ఏళ్ల జైలుశిక్ష విధించేలా చట్టాన్ని తీసుకుని రానున్నారు. ఏపీలో ఇష్టానుసారం, ప్రభుత్వ పట్టా భూముల ఆక్రమణలకు...














































