కాలుష్యంతో ప్రతి ఏటా వేలాది మరణాలు.. ఆ పది కాలుష్యపు నగరాల్లో హైదరాబాద్
భారత దేశంలోని 10 భారతీయ నగరాల్లో పేలవమైన గాలి నాణ్యత మరణాల రేటును తీవ్రంగా ప్రభావితం చేసిందని లాన్సెట్ అధ్యయనం ఫలితాలను ఎన్జీటీ తీసుకోవడంపై కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వ్యతిరేకించింది. ఆ...
భారతీయులకు ట్రంప్ షాకిస్తారా? గ్రీన్ కార్డులు ఇక అందని ద్రాక్షేనా?
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టనున్నారు. దీంతో అమెరికాలోని భారతీయుల్లో ఆందోళన మొదలైంది. భారతదేశం నుంచి అమెరికాకు ఏటా లక్షల్లో జనం ఉద్యోగాల కోసం, చదువుల కోసం వెళ్తుంటారు. వారిలో కొంతమంది...
సిటాడెల్ లో రెచ్చిపోయి లిప్ కిస్ పెట్టిన సమంతా..
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా పాన్ ఇండియా లెవల్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ గా సమంత పేరు సంపాదించుకుంది. రీసెంట్గా 'సిటాడెల్: హనీ బన్నీ' సిరీస్తో ప్రేక్షకులను పలకరించింది. ప్రేక్షకులు...
హిందీ నేర్చుకుంటున్న ఆస్ట్రేలియా క్రికెటర్లు..
ఆసీస్ అంటే క్రికెట్ దూకుడుగా ఆడటంలోనే కాదు స్లెడ్జింగ్ చేయడంలో మైండ్ గేమ్లు ఆడటంలో సిద్దహస్తులు. స్లెడ్జింగ్ లో వారిని మించిన వారు క్రికెట్ లో మరొ జట్టు లేదు. వారి తరువాత...
EPFO: UAN నంబర్ గుర్తు లేదా? PF మొత్తాన్ని ఇలా చెక్ చేయండి!
ఏదైనా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి పొందే జీతంలో కొంత భాగాన్ని ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమ చేస్తారు. ఈ డబ్బు వ్యక్తికి ఆర్థిక భద్రతను అందిస్తుంది అంతేకాదు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది. మీరు...
మళ్లీ పెరుగుతున్న బంగారం ధరలు..
బంగారం ధరలు తగ్గాయన్న సంతోషం ఒక్కరోజేకే సరిపోయింది. ఈ రోజు మళ్లీ ధరలు పెరిగాయి. నేడు నవంబర్ 8వ తేదీన బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం...
వైసీపీకి సుచరిత గుడ్ బై..!! జగన్తో భేటీ అనంతరం కీలక నిర్ణయం
మాజీ హోం మంత్రి సుచరిత కొద్ది రోజులుగా వైసీపీని వీడుతున్నారనే ప్రచారం ఉంది. నిజానికి ఎన్నికల సమయంలోనే పార్టీ మార్పుపై ప్రచారం మొదలైంది. తాజా ఎన్నికల్లో సుచరిత తన సొంత నియోజకవర్గం అయిన...
పొట్ట తగ్గించే పప్పులు..
పొట్టను ఎలా తగ్గించుకోవాలో, లోపల పేరుకుపోయిన కొవ్వును ఎలా కరిగించుకోవాలో తెలియక చాలా మంది నానా తంటాలు పడుతుంటారు. ఎన్ని ఎక్సర్సైజులు చేసినా, వర్కవుట్లు చేసినా... పొట్ట మాత్రం వేలాడుతూనే ఉండటంతో ఇబ్బందులు...
రోజురోజుకు పెరుగుతున్న సైబర్ మోసాలు.. రోజుకు రూ.4 కోట్ల నష్టం
దేశంలో సైబర్ నేరాలుయ రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఎంతగా అవగాహన కల్పించినా కూడా మోసగాళ్ల చేతిలో అమాయకులు చిక్కుకుని డబ్బులు పోగొట్టుకుంటున్నారని అంటున్నారు.
సైబర్...
IPL 2025 : మెగా వేలంలో రూ.20 కోట్లు పలికే ఆటగాళ్లు వీరేనా..
సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో నవంబర్ 24, 25 తేదీల్లో జరగనున్న ఐపీఎల్ మెగా వేలం ప్రక్రియ క్రికెట్ ప్రేమికుల్లో ఎంతగానో ఉత్కంఠను రేపుతోంది. తమ అభిమాన ఆటగాళ్లను ఏ జట్టు ఎన్ని...














































