ఎన్టీఆర్ వంద అడుగుల విగ్రహం
సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు గారి విగ్రహాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని.. టీడీ జనార్ధన్ తెలిపారు. గతంలో...
గేమ్ షూరు చేసిన రామ్ చరణ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన 'గేమ్ ఛేంజర్' చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మూమీ మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు...
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మ్యాజిక్..
అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇక పోలింగ్ ముగిసిన రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభం అయ్యింది. ఫలితాలు చూస్తే రిపబ్లిక్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మెజార్టీ స్థానాల్లో ముందంజలో ఉన్నారు....
కాంగ్రెస్ నిర్లక్ష్యం, అనాలోచిత నిర్ణయాలు విద్యార్థులకు శాపం: హరీష్రావు
తెలంగాణలో నేటి నుంచి కులగణన సర్వే ప్రారంభం కాబోతుంది. సమగ్ర కులగణన కోసం 36,559 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లతో పాటు 3,414 ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్లను సర్కార్ నియమించింది. కులగణన సర్వే...
నిరుపేదలకు సబ్సిడీ: తక్కువ ధరకు గోధుమ పిండి, బియ్యం
భారత్ బ్రాండ్ రిటైల్ విక్రయాల రెండో దశ ప్రారంభమైంది. ప్రస్తుతం గోధుమ పిండి, బియ్యం సబ్సిడీ ధరలకు విక్రయిస్తున్నారు. జొన్నలు, శనగలు కూడా విక్రయించే యోచనలో ఉన్నారు. అక్టోబర్ 2023 నుండి జూన్...
కార్తీక మాసంలో ఉపవాసం ఎందుకు చేయాలి?
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి వారి యూట్యూబ్ ఛానెల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి.. పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన...
రూ.6970 కోట్ల విలువైన రూ.2 వేల నోట్లు బయటే.. కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ
వెయ్యి, 5వందల నోట్లను కేంద్రం రద్దు చేసిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2 వేల నోట్లను ముద్రించి చెలామణిలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దాని తర్వాత గతేడాది మే 19న...
భూమికి తిరిగిరానున్న సునీతా విలియమ్స్..! ఫిబ్రవరిలో కచ్చితంగా తీసుకువస్తామంటున్న నాసా
కొన్నినెలలుగా భారతీయ అమెరికన్ ఆస్ట్రోనాట్తో సునీతా విలియమ్స్తో పాటు బుచ్విల్మోర్, నిక్ హేగ్, అలెగ్జాండర్ గోర్బునోవ్.. స్పేస్ఎక్స్ డ్రాగన్ క్రూ క్రాఫ్ట్లో ఉన్నారు. ఈ నలుగురు వ్యోమగాములు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తిరిగి...
రేపటి నుంచే సమగ్ర కుటుంబ సర్వే..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమగ్ర కుటుంబ సర్వే బుధవారం నవంబర్ 6 నుంచి ప్రారంభం కానుంది. ప్రతి ఇంటికి వెళ్లి దాదాపు 75 ప్రశ్నలతో ప్రభుత్వ సిబ్బంది, టీచర్లు ఈ కులగణన...
ఢిల్లీలో భారీగా వాయు కాలుష్యం.. మరో వైపు పెరుగుతున్న నీటి కాలుష్యం
దేశ రాజధాని న్యూ ఢిల్లీలో వాయు కాలుష్యం రోజురోజుకు పెరుగుతుండడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాయు కాలుష్యం పెరగడంతో ఊపిరి తీసుకోవడం ఇబ్బందికరంగా మారుతోంది. మరో వైపు నీటి కాలుష్యంతో కూడా...













































