గోదావరి పుష్కరాల కన్నా ముందే పోలవరం పూర్తి – సీఎం చంద్రబాబు హామీ
గోదావరి పుష్కరాల కన్నా ముందే పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తామని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ మేరకు ఆయన గురువారం నాడు అమరావతిలో నిర్వహించిన నీటి వినియోగదారుల సంఘాల (WUA)...
దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదు – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం మరియు సిట్ (SIT) సమర్పించిన నివేదికపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని కించపరిచేలా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలతో పాటు,...
చెవి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త! – మాంగో లైఫ్ ప్రత్యేక కథనం
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో మనకు తెలియకుండానే చెవి ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నాం. దీనివల్ల కలిగే తీవ్రమైన పరిణామాలపై ప్రముఖ ఆడియోలజిస్ట్ అశ్విని నక్కా హెచ్చరిస్తున్నారు. మాంగో లైఫ్ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె...
సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం.. కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏకసభ్య కమిటీ ఏర్పాటు
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. ఇటీవలే సీబీఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు సంస్థా (సిట్) తుది నివేదికను సమర్పించిన నేపథ్యంలో.. పలు కీలక విషయాలు వెలుగుచూశాయి....
జాతీయ మానవ హక్కుల కమిషన్ను కలిసిన వైసీపీ నేతలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు, మాజీ మంత్రులతో కూడిన ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం బుధవారం న్యూఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) చైర్పర్సన్ను కలిసింది. ఆంధ్రప్రదేశ్లో గత...
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లపై.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (BC) కేటాయించాల్సిన రిజర్వేషన్ల శాతంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అమరావతిలోని సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి కీలక నిర్ణయం తీసుకున్నారు. గత...
ఎన్నికలవగానే రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులు కేటాయిస్తాం – సీఎం రేవంత్ రెడ్డి
నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో బుధవారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ సభలో ఆయన ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు....
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. తిరుమల లడ్డూ వ్యవహారంపై చంద్రబాబు సర్కార్ సీరియస్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం వెలగపూడి సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు సంచలన నిర్ణయాలకు వేదికైంది. రాష్ట్ర అభివృద్ధి, సామాజిక భద్రత మరియు పాలనాపరమైన సంస్కరణల...
పాలమూరు గడ్డపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తొలి బహిరంగ సభ
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నితిన్ నబీన్ తొలిసారిగా తెలంగాణలోని మహబూబ్ నగర్ (పాలమూరు) లో బుధవారం జరిగిన 'విజయ సంకల్ప సమ్మేళనం' బహిరంగ సభలో పాల్గొన్నారు. రాష్ట్రంలో రాబోయే మున్సిపల్...
క్యాన్సర్పై పోరులో మరో ముందడుగు.. క్యూఆర్ కోడ్తో సమగ్ర సమాచారం – నందమూరి బాలకృష్ణ
హైదరాబాద్లోని బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్ మరియు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ బుధవారం ఆస్పత్రిలో పలు నూతన వైద్య విభాగాలను మరియు అత్యాధునిక వసతులను ప్రారంభించారు. తన తండ్రి నందమూరి తారక...














































