మున్సిపల్ ఎన్నికల నగారా: జనవరి 16 నుండి సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం!
తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల కోసం అధికార కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల ప్రచారాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. జనవరి...
2026లో ఇస్రో తొలి ప్రయోగం.. పీఎస్ఎల్వీ-సీ62కి కౌంట్డౌన్ ప్రారంభం!
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) 2026 సంవత్సరంలో తన తొలి ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది. తన నమ్మదగ్గ వాహకనౌక PSLV-C62 ద్వారా అత్యాధునిక రక్షణ మరియు భూ పరిశీలన ఉపగ్రహాలను...
సంక్రాంతి వేళ.. ప్రైవేటు బస్సుల దోపిడీపై ఏపీ సర్కార్ నజర్
సంక్రాంతి పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఊరటనిచ్చే వార్త అందించింది. ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీని అరికట్టేందుకు రవాణా శాఖ కఠిన చర్యలకు సిద్ధమైంది. అదనపు చార్జీల వసూలుపై ఉక్కుపాదం...
మీ పిల్లలతో మీరు ఎంత సమయాన్ని గడుపుతున్నారు?
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లల పెంపకం తల్లిదండ్రులకు ఒక సవాలుగా మారింది. Mango Life వేదికగా Psychologist Samba Siva పిల్లల మనస్తత్వంపై పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పిల్లల్లో కనిపించే...
పులికాట్ తీరంలో ఫ్లెమింగో ఫెస్టివల్.. ముగింపు వేడుకలకు సీఎం చంద్రబాబు
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం వద్ద జరుగుతున్న అంతర్జాతీయ ఫ్లెమింగో పండుగ - 2026 ముగింపు వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు.
ముఖ్యమంత్రి పర్యటన...
బెంగాల్లో హైడ్రామా: ఐ-పాక్ పై ఈడీ దాడులు.. సీఎం మమత ఫైర్, కోర్టుకు చేరిన వ్యవహారం
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను దుమారం రేగింది. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్థాపించిన ఐ-పాక్ (I-PAC) సంస్థ కార్యాలయాలు మరియు ఆ సంస్థ ఉన్నతాధికారి ప్రతీక్ జైన్ నివాసంపై ఎన్ఫోర్స్మెంట్...
దావోస్ వేదికగా తెలంగాణ మార్క్.. ఏఐ, లైఫ్ సైన్సెస్ పాలసీల ఆవిష్కరణ: మంత్రి శ్రీధర్బాబు
తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో భారీ ముందడుగు వేస్తోంది. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరగనున్న ప్రపంచ ఆర్థిక వేదిక (World Economic Forum...
పెట్టుబడిదారులకు ఏపీ బెస్ట్ డెస్టినేషన్.. పూణే పాలసీ ఫెస్టివల్లో మంత్రి నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పూణేలో జరిగిన 'పూణే పాలసీ ఫెస్టివల్' (Pune Policy Festival) లో పాల్గొని విశేష ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ను...
మనది డబుల్ ఇంజన్ సర్కార్ కాదు.. బుల్లెట్ సర్కార్: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. రాష్ట్రంలో నడుస్తోంది కేవలం 'డబుల్ ఇంజిన్' ప్రభుత్వం మాత్రమే కాదని, ఇది అంతకంటే...
జల వివాదాలకు స్వస్తి.. ఏపీ ఒక్క అడుగు ముందుకేస్తే, తెలంగాణ 10 అడుగులు వేస్తుంది – సీఎం రేవంత్...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో నెలకొన్న నీటి సమస్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగు రాష్ట్రాలతో ఉన్న జల వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటూనే, మన నీటి అవసరాలను మనమే తీర్చుకునేలా స్వయం...















































