జల వివాదాలకు స్వస్తి.. ఏపీ ఒక్క అడుగు ముందుకేస్తే, తెలంగాణ 10 అడుగులు వేస్తుంది – సీఎం రేవంత్...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో నెలకొన్న నీటి సమస్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగు రాష్ట్రాలతో ఉన్న జల వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటూనే, మన నీటి అవసరాలను మనమే తీర్చుకునేలా స్వయం...
చతుర్ముఖ బ్రహ్మ రహస్యం: ఆ ఐదో తల ఏమైంది?
బ్రహ్మదేవుడికి నాలుగు ముఖాలే ఎందుకు ఉన్నాయి? ఒకప్పుడు ఆయనకు ఐదు తలలు ఉండేవన్న ఆసక్తికరమైన పౌరాణిక గాథ మీకు తెలుసా? మరి ఆ ఐదో తల ఏమైంది? శివుడి ఆగ్రహానికి, బ్రహ్మ రూపానికి...
తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్: ఇకపై షోరూమ్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్!
తెలంగాణలో వాహనదారులకు ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్తగా వ్యక్తిగత వాహనాలు (Personal Vehicles) కొనుగోలు చేసేవారు రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ (RTO) కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు....
దేశంలో జనగణన నగారా.. తొలి దశకు కేంద్రం నోటిఫికేషన్ విడుదల
భారత దేశంలో అతిపెద్ద పరిపాలనా మరియు గణాంక ప్రక్రియ అయిన జనగణన (Census 2027) కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం బుధవారం (జనవరి 7, 2026) కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది. కరోనా...
ఫేక్ ప్రచారాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కల్యాణ్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో పర్యటిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైకాపా) నాయకులకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. కూటమి ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చూస్తే సహించేది...
నాడు ఎన్నికల్లో హామీ.. నేడు రాజముద్రతో కొత్త పట్టాదార్ పాస్పుస్తకాలను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
మీ భూమి-మీ హక్కు అని, దానిని ఎవరూ మార్చలేరని, అధికారంలోకి వస్తే.. రాజముద్రతో కొత్త పట్టాదార్ పాస్పుస్తకాలు అందిస్తానని ఎన్నికల సమయంలోనే హామీ ఇచ్చానని, నేడు ఆ మాట నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు ముఖ్యమంత్రి...
నెల్లూరులో టాటా పవర్ మెగా ప్రాజెక్టు.. రూ. 6,675 కోట్ల భారీ పెట్టుబడి!
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో భారీ మైలురాయి నమోదైంది. ప్రముఖ టాటా గ్రూప్కు చెందిన టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL) నెల్లూరు జిల్లాలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ...
ఆవకాయ్–అమరావతి ఫెస్టివల్: సాంస్కృతిక వేదికగా అమరావతి.. సీఎం చంద్రబాబు హర్షం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తెలుగువారి సంప్రదాయం మరియు రుచుల సమ్మేళనంగా జరిగిన 'ఆవకాయ - అమరావతి' (Avakaya - Amaravati) వేడుక అట్టహాసంగా ముగిసింది. విజయవాడ పున్నమిఘాట్ వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని తొలుత...
జల్జీవన్ మిషన్కు రూ. 5వేల కోట్ల రుణం.. అమరావతిలో జ్యుడీషియల్ అకాడమీ!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ మంచినీరు అందించే 'జల్జీవన్ మిషన్' అమలు...
విద్యార్థులకు అలర్ట్.. జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్
జేఈఈ మెయిన్ (JEE Main 2026) పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఒక ముఖ్యమైన అప్డేట్ను అందించింది. 2026 జనవరి సెషన్కు సంబంధించిన ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను...
















































