అల్లూరి జిల్లాలో ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు, 10మంది మృతి
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈరోజు (శుక్రవారం) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణీకులతో వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. భద్రాచలం...
హైదరాబాద్లో ఫుడ్ లవర్స్ తప్పక తినాల్సిన వెజ్ వంటకాలు.. ఎక్కడో తెలుసా?
హైదరాబాద్లో స్వచ్ఛమైన వెజిటేరియన్ ఫుడ్ కోసం చూస్తున్నారా? అయితే Mayur Pan Masala తప్పకుండా సందర్శించాల్సిందే. ఈ ఐకానిక్ స్పాట్ గురించి Recipe YouTube ఛానెల్లో ఒక వీడియోను విడుదల చేసింది.
ఇక్కడ స్నాక్స్...
మెస్సీ కార్యక్రమానికి రాహుల్, ప్రియాంకలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కలిశారు. హైదరాబాద్లో జరగబోయే అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి హాజరుకావాలని కోరుతూ సీఎం రాహుల్ గాంధీ...
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.9,500 కోట్లతో 506 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్!
ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అనేక కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 44 అంశాలతో కూడిన ఈ అజెండాలో రాష్ట్ర అభివృద్ధికి, పాలనా సౌలభ్యానికి...
లొంగిపోయిన పిన్నెల్లి బ్రదర్స్.. రిమాండ్ విధించిన కోర్టు, నెల్లూరు జైలుకు తరలింపు
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో మాజీ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిలు ఈరోజు కోర్టు ముందు లొంగిపోయారు. పల్నాడు జిల్లా గుండ్లపాడులో జరిగిన టీడీపీ నేతల...
హైదరాబాద్లో ‘ది గోట్ టూర్’.. మెస్సీతో ఫోటోకు రూ.10 లక్షలు
ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ 'ది గోట్ టూర్'లో భాగంగా ఈ నెల 13న హైదరాబాద్ను సందర్శించడానికి సిద్ధమవుతున్నారు. మెస్సీ రాకతో నగరంలో ఫుట్బాల్ ఫీవర్ పతాకస్థాయికి చేరుకోగా, నిర్వాహకులు అభిమానుల కోసం...
సంక్రాంతి నుండి పరిపాలన మొత్తం ‘ఆన్లైన్’ లోనే సాగాలి – సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనలో కీలక మార్పులు, వేగవంతమైన పురోగతి కోసం మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులకు (HODs) కీలక ఆదేశాలు జారీ చేశారు. బుధవారం సచివాలయంలో మూడు గంటలకు పైగా జరిగిన...
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్తో మంత్రి లోకేష్ కీలక భేటీ
రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో అమెరికా, కెనడా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేశ్ ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ దిగ్గజ సంస్థల ముఖ్య ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు. బుధవారం రోజున...
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో మూడు దశల్లో జరగనున్న గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల్లో తొలి దశ పోలింగ్ ఈరోజు (డిసెంబర్ 11, 2025, గురువారం) ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో తొలి దశ పోలింగ్కు...
లక్ష సబ్స్క్రైబర్లు.. యూట్యూబ్ ‘సిల్వర్ ప్లే బటన్’ అందుకున్న Vijayas Harivillu
Vijayas Harivillu యూట్యూబ్ ఛానల్ లక్ష సబ్స్క్రైబర్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా వారికి యూట్యూబ్ నుంచి సిల్వర్ ప్లే బటన్ అందింది. ఈ ప్రయాణంలో తాము పడిన కష్టాలు, ఆనందాలను ఛానల్...













































