డొక్కా సీతమ్మ బయోపిక్ వివాదంలో.. కోర్టు తలుపుతట్టిన దర్శక నిర్మాతలు
తెలుగు నేల గొప్ప మానవతావాది డొక్కా సీతమ్మ జీవిత కథ సినిమాగా రూపుదిద్దుకోనుంది. ఆంధ్రుల అన్నపూర్ణగా పేరొందిన ఆమె జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించేందుకు రామకృష్ణ దర్శకత్వంలో వి. ప్రభాకర్ గౌడ్ ఈ చిత్రాన్ని...
తెలుగు ప్రజలకు ప్రభుత్వం ఉగాది కానుక..
తెలుగు సంవత్సరాది ఉగాది నుంచి కొన్ని ప్రభుత్వ పథకాలను కూడా ప్రారంభించాలని రేవంత్ ప్రభుత్వం చూస్తుంది. ముఖ్యంగా ఈ ఉగాది నుంచి రేషన్ కార్డుల ద్వారా సన్న బియ్యం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు...
ఏపీలో మొదటి లులూ మాల్ అక్కడేనట..
ఏపీలో మొదటి లులూ మాల్ ఏర్పాటు కోసం..ప్రభుత్వం స్థలం కేటాయించడానికి ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఐఐసీ ద్వారా లులూ గ్రూప్నకు భూకేటాయింపులు చేసేలా ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. 13.43 ఎకరాలను...
కారులో కూర్చోగానే ఈ తప్పు చేస్తున్నారేమో చూడండి..
కారును ఉపయోగించే సమయంలో కొన్ని విషయాలను కచ్చితంగా పాటించాలని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటారు. ముఖ్యంగా కారులో ఏసీ ఉపయోగించే సమయంలో కొన్నిటి గురించి తెలుసుకోవాలి....
మళ్లీ పెరిగిన పుత్తడి, వెండి ధరలు
మార్కెట్లో బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండ్ తగ్గనే తగ్గదు. కాకపోతే ఇటీవల మరీ టూమచ్గా బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతుండటంతో సామాన్యులు అటు చూడాలంటేనే భయపడుతున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా...
ఏపీలో వారికి ఫ్రీ కరెంట్..
ఏపీలో కూటమి ప్రభుత్వం ఇటీవల చేనేత కార్మికుల ఇళ్లకు ఉచిత కరెంట్ అందించాలని నిర్ణయించింది. తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వులను విడుదల చేసింది. చేనేత మగ్గాలు ఉన్న ఇండ్లకు నెలకు 200 యూనిట్లు,...
తెలంగాణ అసెంబ్లీలో భూ భారతి చర్చ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం
తెలంగాణ అసెంబ్లీలో భూ భారతి చట్టంపై తీవ్ర రాజకీయ వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. భూ హక్కులు, కొత్త విధానాల అమలుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ముఖ్యంగా భూ భారతి...
తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలెర్ట్..
తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులుగా కాస్త చల్లబడినా..మళ్లీ ఎండలు మండిపోతున్నాయి. ఉదయం తొమ్మిది దాటితే చాలు.. బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. రెండు రాష్ట్రాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు....
ఏపీ లిక్కర్ స్కాంలో సీబీఐ, ఈడీ ఎంట్రీ..?
ఏపీ లిక్కర్ స్కాం పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ఎప్పుడయితే ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు లోక్ సభ సాక్షిగా ఏపీ లిక్కర్ స్కామ్.. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే కూడా పెద్దదంటూ...
ఏడిస్తే ఆరోగ్యప్రయోజనాలున్నాయని తెలుసా
కొంతమంది చిన్న విషయానికి పెద్ద విషయానికి ఏడుస్తూ ఉంటారు. దీంతో ఏంటీ చిన్న పిల్లల్లా ఏడుస్తున్నారని అంటుంటారు. కానీ అలా ఏడవటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సహజంగా...











































