వెలుగులోకి వస్తున్న విడదల రజిని తప్పులు
చేసుకున్నవారికి చేసుకున్నంత అన్న సామెత ఇప్పుడు అక్షరాలా వైసీపీ నేతలకు వర్తిస్తుంది.అధకారం ఉంది కదా అని ఆనాడు అడ్డగోలు పనులు చేయడం, అడ్డంగా మాట్లాడటంతో.. ఇప్పుడు ఒక్కొక్కరిగా జైలు ఊచలు లెక్క పెడుతున్న...
శ్రేయస్ అయ్యర్ వీరోచిత ఇన్నింగ్స్.. పంజాబ్ కింగ్స్ ఘన విజయం!
పంజాబ్ కింగ్స్ జట్టు ఐపీఎల్ 2025 సీజన్ను విజయవంతంగా ఆరంభించింది. మంగళవారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 11 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్, 5...
యూఎస్ గ్రీన్ కార్డు ఉందని రిలాక్స్ అవడానికి లేదట..
అమెరికా అధ్యక్షుడిగా మరోసారి కూడా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టాక..తన 2.0 పాలనలో తీసుకుంటున్న నిర్ణయాలు అమెరికాలో ఉంటున్న వలసదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపిస్తుండటంతో అక్కడున్నవారంతా...
మెగా డీఎస్సీ నోటిఫికేషన్పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త అందించారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ను మార్చి నెలలో విడుదల చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియను...
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి అకౌంటెన్సీ పరీక్షలో విద్యార్థులు ప్రాథమిక, నాన్-ప్రోగ్రామబుల్ కాలిక్యులేటర్లను ఉపయోగించేందుకు అనుమతించేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రతిపాదనను సీబీఎస్ఈ పాఠ్య ప్రణాళిక కమిటీ ఆమోదించగా,...
తెలంగాణలో మరో కంపెనీ పెట్టుబడి.. BYD ఎలక్ట్రిక్ కార్ల ప్లాంట్
చైనా ఆధారిత ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ బీవైడీ (BYD) భారతదేశంలో తమ మొట్టమొదటి ఉత్పాదన ప్లాంటును ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. ప్రత్యేకంగా, ఈ ప్లాంట్ను తెలంగాణలో స్థాపించేందుకు ప్రణాళికలు రూపొందించాయి....
మారిన ATM విత్డ్రాయిల్ రూల్స్: అదనపు ఛార్జీల ఎంతంటే?
ATMల ద్వారా నగదు విత్డ్రా చేసే వినియోగదారులకు ముఖ్యమైన సమాచారం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తాజాగా ATM లావాదేవీలకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త మార్పుల ప్రకారం,...
కాకాణి గోవర్ధన్ రెడ్డిపై అక్రమ మైనింగ్ కేసు
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై నెల్లూరు జిల్లాలో కేసు నమోదైంది. ఆయనపై కోట్లు విలువైన క్వార్జ్ అక్రమంగా తవ్వి తరలించారనే ఆరోపణలతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు...
FPV: టెన్షన్ పెడుతున్న మరో కొత్త వైరస్.. ఈ సారి వాటితో జాగ్రత్తా!
ఇటీవల బర్డ్ ఫ్లూ భయం కొద్దిగా తగ్గినప్పటికీ, ఇప్పుడు కొత్తగా FPV (Feline Panleukopenia Virus) అనే ప్రాణాంతక వైరస్ వెలుగులోకి వచ్చింది. ఈ వైరస్ ముఖ్యంగా పిల్లులను ప్రభావితం చేస్తూ, వారి...
ట్యాంక్ లో నీటిని చల్లగా ఉంచుకోవాలా? ఈ చిట్కాలు పాటించండి!
గ్రీష్మకాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎండలు మండిపోతుండటంతో ప్రతిఒక్కరూ చల్లదనాన్ని కోరుకుంటున్నారు. ఇంట్లో, ఆఫీసుల్లో ఎయిర్ కండీషనర్లు, కూలర్లు వాడితే కొంత ఉపశమనం లభిస్తుంది. కానీ వాటర్ ట్యాంక్లో ఉన్న నీరు వేడెక్కిపోవడం...











































