భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్: కోహ్లీని ఇప్పటినుంచే రెచ్చగొడుతున్న పాక్.. మళ్లీ హై వోల్టేజ్ డ్రామా!
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంటే అభిమానుల్లో ఉత్కంఠ, ఉల్లాసం, టెన్షన్ అన్నీ ఒకేసారి ఉప్పొంగుతాయి. ప్రత్యర్థుల పోరులో ఏ క్షణానా గేమ్ మలుపు తిరుగుతుందో ఊహించడం అసాధ్యం. ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ దాయాదుల మ్యాచ్...
SBI హోమ్ లోన్ వడ్డీ తగ్గింపు.. మీ EMI భారం ఎంత తగ్గుతుందో తెలుసా?”
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన హోమ్ లోన్ వడ్డీ రేట్లను తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)...
బీసీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని మహాత్మా జ్యోతిబా ఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (MJPAPBCWCET) 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్...
తిరుమల లడ్డూ కల్తీ కేసులో సంచలన మార్పులు.. మరిన్ని అరెస్టులు ఖాయమా?
తిరుమల లడ్డూ కేసు విచారణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక ఆధారాలను సేకరించింది. ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసి, ఈ...
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట కారణం అదేనా..?
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి జరిగిన భయంకరమైన తొక్కిసలాట (Delhi Stampede) దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 18 మంది ప్రాణాలు కోల్పోయారు, వారిలో 11 మంది మహిళలు,...
తెలంగాణలో జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు..
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై తెలంగాణలో పోలీస్ కేసు నమోదు అవడం.. తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై సినీనటి,...
8 ఏళ్ల తర్వాత మళ్లీ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ..ఫ్రీగా ఎలా చూడొచ్చు అంటే..
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చివరికి ప్రారంభం కానుంది. దాదాపు 8 ఏళ్ల విరామం తర్వాత ఈ మెగా టోర్నీ మళ్లీ క్రికెట్ మైదానాలను శోభింపజేయనుంది. పాకిస్థాన్...
పాదాల పగుళ్లకు చెక్ పెట్టాలంటే..
మృదువైన, పగుళ్లు లేని కోమలమైన పాదాల కోసం చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే చిన్నచిన్న చిట్కాలతోనే పగుళ్లు లేని పాదాలను మీ సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు...
అమెరికా నుంచి అక్రమ వలసదారులతో వస్తున్న మరో 2 ఫ్లైట్స్
అగ్రరాజ్యం అమెరికాలో అక్రమ వలసదారులను వారివారి సొంత దేశాలకు పంపించే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. సరైన ధ్రువీకరణ పత్రాలు లేనివారిని గుర్తిస్తున్న ట్రంప్ ప్రభుత్వం.. వారిని ప్రత్యేక సైనిక విమానాల్లో సొంత దేశాలకు...
అన్ని విషయములో ఆశీర్వదించబడాలంటే?
మత నాయకుడు, బైబిల్ బోధనల ప్రాముఖ్యత, క్రైస్తవుల జీవితాలలో వాటి ప్రాముఖ్యతపై ఉపన్యాసాలు ఇచ్చే మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ జాన్ వెస్లీ. John Wesly Ministries అనే యూట్యూబ్ చానల్ లో అన్ని...











































