ఇందిరమ్మ ఇళ్లు స్టేటస్ ఫోన్లో ఎలా చెక్ చేసుకోవాలో తెలుసా?
జనవరి 26న తెలంగాణ ప్రభుత్వం నాలుగు కొత్త పథకాలను ప్రారంభించింది. అధికారంలోకి వస్తే పేదల సొంత ఇంటి కల నెరవేరుస్తామని హామీ ఇచ్చినట్లుగానే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది. అంతకు ముందే గ్రామ,...
హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..
హైదరాబాద్ వాసులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.. ట్రాఫిక్. ఎన్ని ఫ్లై ఓవర్లు వచ్చినా, ఎన్ని మెట్రోలు వచ్చినా కొన్ని ప్రాంతాల్లో గంటల తరబడి ట్రాఫిక్ సిగ్నళ్ల వద్దే వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ...
17 ఏళ్ల తర్వాత లాభాల్లోకి BSNL.. మళ్లీ ప్రైవేట్ టెలికాం కంపెనీలకు పోటీ ఇవ్వనున్నదా?
ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఆకర్షణీయమైన ఆఫర్లు, మెరుగైన నెట్వర్క్తో వినియోగదారులను ఆకర్షిస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వ రంగ సంస్థ అయిన BSNL గత కొన్ని సంవత్సరాలుగా తీవ్రంగా నష్టాలను ఎదుర్కొంది. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో...
కుంభ మేళాలో కుర్రాడి స్మార్ట్ ఐడియా.. ఫోన్ ఛార్జింగ్తో లక్షల్లో ఆదాయం!
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభ మేళా ఘనంగా జరుగుతోంది. 12 ఏళ్లకోసారి వచ్చే ఈ పవిత్ర మేళాలో పాల్గొనేందుకు కోట్లాది భక్తులు దేశవ్యాప్తంగా, విదేశాల నుంచి తరలివస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి,...
ప్రధాని మోదీ పాకిస్తాన్ గగనతలం గుండా ప్రయాణం.. 46 నిమిషాల ఉత్కంఠ..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన అధికారిక ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ఆఫ్ఘన్ గగనతలం మూసివేయడంతో, ఆయన ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా వన్ విమానం పాకిస్తాన్ గగనతలం గుండా వెళ్లాల్సి వచ్చింది. భారతదేశం, పాకిస్తాన్...
రూ.600కే మూడు గంటల్లో చెన్నై టూ కోల్కతా ప్రయాణం.. ఇదెలా సాధ్యం?
చెన్నై నుంచి కోల్కతాకు కేవలం రూ.600 ఖర్చుతో మూడు గంటల్లోనే ప్రయాణించవచ్చు. ఇది చెన్నైకి చెందిన స్టార్టప్ కంపెనీ వాటర్ ఫ్లై టెక్నాలజీస్ రూపొందించిన ఈ-ఫ్లయింగ్ బోట్ సహాయంతో సాధ్యమైంది. ఐఐటీ మద్రాస్...
ఈ గుహలోకి వెళ్లాలంటే సాహసమే చేయాలి..
Karthi Kites అనే యూట్యూబ్ లో ఎన్నో రకాల వీడియో వ్లాగ్స్ చేస్తూ అలరిస్తున్న కార్తీక తాజాగా మరో వీడియోతో మనందరి ముందుకు వచ్చారు. ఇప్పటికే సినిమా రివ్యూలతో పాటు జర్మనిలో ఉన్న...
తెలంగాణలో 105 కొత్త రెసిడెన్షియల్ స్కూల్స్ రెండేళ్లలో పూర్తవుతాయా?.. సీఎం స్పెషల్ ఫోకస్..
యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి గడువు – సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి...
పుల్వామా ఉగ్రదాడి నేటికి ఆరేళ్లు
భారత చరిత్రలో చీకటి రోజు..పుల్వామా ఆత్మాహుతి దాడి ఘటన. పాకిస్థాన్ ఉగ్రవాదుల దాడిలో ఏకంగా 40 మంది భారతదేశపు సైనికులు అమరులవగా..చాలా మంది వరకూ గాయపడ్డారు. సీఆర్పీఎఫ్ 54 బెటాలియన్కు చెందిన భారత...
ఏపీలో జీబీఎస్ కేసులు పెరుగుతున్నాయ్.. జాగ్రత్త
ఏపీలో జీబీఎస్ అంటే గులియన్-బారే సిండ్రోమ్ బారిన పడిన రోగుల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్యశాఖ అధికారులు చెప్పారు. నాలుగు రోజుల్లో ఏడుగురు జీబీఎస్ బాధితులు గుంటూరు జీజీహెచ్కు ట్రీట్మెంట్ కోసం రాగా.. వీరిలో...











































